మహబూబ్నగర్ : అన్న వదిలిన బాణాన్ని అంటూ తెలంగాణపై దండయాత్రకు వచ్చిన చెల్లెలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది, శాంతినగర్లో షర్మిల పాదయాత్రను తెలంగాణ వాదులను అడ్డుకున్నారు. …
మహబుబ్నగర్ : పాలమూరు విశ్వవిద్యాలయంలోని వసతి గృహల్లో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు అందోళన బాటపట్టారు. వీసీ, పరిపాలన భవనాలను ముట్టడించారు సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు …
మహబూబ్నగర్: రాజన్న రాజ్యం కావాలని పాదయాత్ర చేస్తున్న షర్మిలను తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు తేల్చి చెప్పారు. తెలంగాణలోకి ప్రవేశించే ముందు తెలంగాణపై స్పష్టమైన …
మహబూబ్నగర్,నవంబర్21: జిల్లా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు చేరువై వారి కష్టాల్లో తోడుండాల్సిన పోలీసులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులే వివాదాలకు కేంద్ర బిందువులు …
అచ్చంపేట : మహబూబ్నగర్లో జిల్లా అచ్చంపేటలో శనివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మెగా ఉచిత వైద్య శిభిరం నిర్వహించనున్నారు. దీనిని జిల్లా కలెక్టరు గిరిరాజ్ శంకర్ ప్రారంభిస్తారు. ఈ …
ఇటిక్యాల : మండల పరిధిలోని ఎన్ఎన్ఎన్ మొక్కజోన్నఫ్యాక్టరీ ఎదుట జింకలపల్లి షెక్పల్లి, కోండేరు, కూటన్దోడ్డి గ్రామాల ప్రజలు అందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే వాయు, …
మహబూబ్నగర్: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది …
రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో …
రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో …