మహబూబ్ నగర్

ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని …

త్వరలో తెలంగాణపై నిర్ణయం

తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ మహబూబ్‌పర్యటనలో ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః …

సమస్యల్లో చేనేత కార్మికులు: ముఖ్యమంత్రి

మహబూబ్‌నగర్‌: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్‌ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన …

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు దేవరకద్ర సభలో సీఎం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో …

ఈ నెల 14నుంచి ఎడ్‌ సెట్‌ కౌన్సెలింగ్‌

మహబుబ్‌నగర్‌: ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ను ఈనెల. 14నుంచి నిర్వహించన్నుట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి మధుసువన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదటి రోజు భౌతికశాస్త్రం అభ్యర్థులకు …

పెద్దాయపల్లిలో హత్య

బాలానగర్‌: మండలంలోని పెద్దాయపల్లి శివారులోని చెన్నంగుల గడ్డ గిరిజన తాండలో ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. తాండాకు చెందిన భీక్యానాయక్‌(35) గెర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. …

‘తెలంగాణమార్చ్‌ మేడారం జాతరను తలపించాలి’

మహబూబ్‌నగర్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ సడిగడ్డ మీద ఒక మేడారం సమ్మక్క-సారక్క జాతరను మరిపించేంట్లుగా ‘ తెలంగాణ మార్చ్‌’ను విజయవంతం చేయాలని టీజేఏసీ ఛైర్మన్‌ ప్రొజ కోదండరాం …

రేపటినుంచి తెలంగాణ ప్రచార యాత్ర: కోదండరాం

మహబూబ్‌నగర్‌: తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయటానికి రేపటినుంచి 15 తేదీ వరకు సన్నాహక సదస్సులు, ప్రచారయాత్రలు చేపడుతున్నామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. మక్తల్‌ నియోజకవర్గంలో …

పాలమూరు జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం సుంకలోనిపల్లిలో దారుణం జరిగింది. కొండన్న అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని …

జూరాల జలశయానికి భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌: జూరాల జలశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. జలాశయానికి .21లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. 18గేట్లు ఎత్తి 1.11లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి …