వనపర్తి : మండలంలోని అచ్యుతాపురం గ్రామ క్రాస్రోడ్డు వద్ద ట్రాక్టర్ మోటార్ సైకిల్ ఢీకోన్న ఘటనలో పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. …
కోల్లాపూర్లోని బ్రహ్మరెడ్డి ప్రైవేటు అసుపత్రిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్లను జిల్లా వైద్య అరోగ్య అదికారి డాక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం సీజ్ చేశారు. గర్బస్త …
అమ్రాబాద్: మండలంలోని పదర గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కడారి లింగమ్మతో అదే గ్రామానికి చెందిన పెద్ద …
మహబూబ్నగర్ :మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరుగుతన్న జిల్లా రైతు సదస్సులో ఏడీఏపై దాడి జరిగింది. తిమ్మాజీపేట మాజీ జడ్పీటీసీ దాసురాం ఏడీఏ సోమిరెడ్డి దాడి చేశారు. దాడి …
షాద్నగర్ : పట్టణంలోని ఎన్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంత మొత్తం చోరీ …
మానపాడు: మహబూబ్నగర్ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం …
మహబూబ్నగర్: కోయిల్ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. …
మహబూబ్నగర్: జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే పాలన తెచ్చింది. తెదేపానేనని ఆయన చెప్పారు. …
మహబూబ్నగర్ : వస్తున్నా మీకోసం పాదయాత్ర గత పన్నెండు రోజులుగా జిల్లాలో కొనసాగుతోంది. టీడీపీ సీనియర్నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యుడు కింజారావు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మణం …