మహబూబ్ నగర్
ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్
మహబూబ్నగర్: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్కు పిలిచారు.
ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు
మహబూబ్నగర్: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్ఏవో కార్యలయం తెలిపింది.
బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం
మహబూబ్నగర్: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.
డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు
మహబూబ్నగర్: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.
బుక్కపేర్లో ప్రభలిన అతిసారం
మహబూబ్నగర్: అలంపూర్ మండలంలోని బుక్కపూర్ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా: 15 లారీలు సీజ్
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసినట్లు అధికారులు తెలియజేశారు.
తాజావార్తలు
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- తెలంగాణకు మరో మరో 4 మెడికల్ కాలేజీలు
- స్వదేశీ చిప్ తయారీ మా కల
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
- మార్చి నాటికి ‘యాదాద్రి’లో విద్యుత్ ఉత్పత్తి
- భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక భారత్
- బెంగాల్ హత్యాచారం ఘటన.. కేసు సవాల్గా మారింది
- మంకీపాక్స్ డేంజర్బెల్స్
- త్వరలో ట్రిలియనీర్గా అదానీ
- మరిన్ని వార్తలు