మహబూబ్ నగర్

సాయిబాబా ఆలయంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మెట్‌పల్లి సాయిబాబా దేవాలయంలో శుక్రవారం తెల్లవారు జామున ఆలయం ప్రధాన ద్వారానికా తాళం పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా వెండి కిరీటాన్ని, వెండి గోడుగును …

ప్రారంభమైన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.

ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు

మహబూబ్‌నగర్‌: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్‌ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్‌ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్‌ఏవో కార్యలయం తెలిపింది.

ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ

మహబూబ్‌నగర్‌: ఈ నెల 28న ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకటనలో తెలిపాడు. డిమాండ్ల …

బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్‌: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.

డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు

మహబూబ్‌నగర్‌: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్‌ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.

బుక్కపేర్‌లో ప్రభలిన అతిసారం

మహబూబ్‌నగర్‌:  అలంపూర్‌ మండలంలోని బుక్కపూర్‌ గ్రామంలో అతిసారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. 52 మంది అస్వస్థలైనట్లు తెలుస్తుంది. వీరందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఉండవల్లి గ్రామంలో విజృంబించిన అతిసార-గ్రామంలోనే వైద్యశిభిరం

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఉండవల్లిలో అతిసారంతో  20 మంది అస్వస్థులయ్యారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే సెలైన్లు ఎక్కించి చికిత్స చేస్తున్నారు. కొందరిని చికిత్స …

అక్రమంగా ఇసుక రవాణా: 15 లారీలు సీజ్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం కల్లుగొంట్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 15 లారీలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లారీలను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలియజేశారు.

విద్యుదాఘాతంలో తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌: సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై తల్లి, కొడుకు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. మాడుగుల మండలం అర్కపల్లి గ్రామంలో నియోజక …