అడ్డాకుల: మండలంలోని సంకలమద్ది జాతీయ రహదారిపై గురువారం రోడ్డు దాటుతున్న ఒక మహిళను ఇసుక లారీ ఢీకొంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భూత్పుర్ మండలం శేరిపల్లి …
మహబూబ్నగర్: పట్టణంలోని బోయపల్లి గేటు వద్ద యువజంట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఖిల్లా ఘన్పూర్కి చెందిన యాదమ్మ(22) తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామానికి చెందిన …
అచ్చంపేట : మండలంలోని పులిజాల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది ముగ్గురు కుమారైలతో కలిసి భార్య భర్తను దారుణంగా హత్య చేసింది వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన …
మందకల్ :మందకల్ మండలం మద్దలబండ ప్రాథమికోన్నత పాఠశాలలో 340మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులున్నందున ఉపాధ్యాయులు కానాలని కోరుతూ మందకల్ బస్టాండ్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు గంటసేపు …
దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి 330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు …
మహబూబ్నగర్: డబ్బు, ఆస్తులు,పదవులు శాశ్వతం కాదు విద్య మాత్రమే శాశ్వతమని ముఖ్యమంత్రి కారణ్కుమార్రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. …
మహబూబ్నగర్: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్నగర్లో ఉన్న సీఎం కిరణ్కుమార్రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని …
తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ మహబూబ్పర్యటనలో ముఖ్యమంత్రి మహబూబ్నగర్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి)ః …
మహబూబ్నగర్: చేనేత కార్మికులు సమస్యల్లో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల్ రాఘవేంద్రకాలనీలో చేనేత కార్మికులతో సమావేశమయయ్యారు. ఈ సందర్భంగా ఆయన …