మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని స్టెమ్‌కోర్‌ పరిశ్రమలో జరిగిన ఆగ్నిప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో 8 మంది, అపోలో …

స్టీమ్‌కోర్‌ పరిశ్రమంలో పేలుడు. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌: పట్టణ శివారులోని స్టీమ్‌కోర్‌ పరిశ్రమలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను షాద్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి …

జూరాలకు భారీగా వరద నీరు

మహబూబ్‌నగర్‌: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలశాయంలోకి ఇస్‌ఫ్లో 72,470 క్యూసెక్కులుగా ఉండగా .. ప్రాజెక్టు ఐదు …

జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి …

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను …

పాలమూరు జిల్లా మనుగూరు మండలంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మనుగూరు మండలం చేగుంటలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 24 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు …

రైల్వే వంతెన నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరు

గద్వాల: గద్వాలలో కొత్తగా రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 32కోట్లు మంజూరయ్యాయని, నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి డీకే అరుణ అన్నారు. జమ్మిచెడు గ్రామంలో ప్రాంతీయ …

వడ్డేపల్లి మండలంలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కొంకల: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శనావారం తెల్లవారుజామున అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ సంఘటనను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖడించారు.

బాలానగర్‌ లో చిన్నారికి అమ్మ కోసం అన్వేషణ

బాలా నగర్‌: జిల్లా కేంద్రం లోని సాయిశ్ర్రీ ఆసుపత్రిలో ఇటీవల విక్రయానికి పెట్టిన చిన్నారికి సంబంధించిన వివరాల కోసం క్రైం బ్రాంచ్‌ పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. శుక్రవారం …

కేఎల్‌ఐ కాల్వలో పడి వ్యక్తి మృతి

కొల్లపూర్‌: మండలంలోని మాచినేని పల్లి గ్రామానికి చెందిన గద్దే సత్యం శుక్రవారం అర్ధరాత్రి కేఎల్‌ఐ పిల్లకాల్వలో పడి మృతి చెందాడు. కొల్లపూర్‌ సుంచి కూతురు మాదవితో కలిసి …