మహబూబ్ నగర్

నవాపేటలో మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: నవాపేటలో మండల కేంద్రంలో సత్తెమ్మ(50)అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగాపూర్‌ గ్రామానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి మంచినీటి పథకానికి 54లక్షలు

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం రంగిమల్ల గ్రామంలో మంచినీటి పథకానికి ప్రపంచ బ్యాంక్‌నుంచి 54లక్షలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నిధుల మంజూరుపై గ్రామస్థులు హర్షం …

చెలిమిల్ల గ్రామంలో డెంగితో 6సం|| చిన్నారి మృతి

మహబూబ్‌నగర్‌: పబ్బేరు మండలం చెలిమల్ల గ్రామంలో డెంగీ వ్యాధితో తేజస్వీ(6) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్న బాలికని హైదరాబాద్‌లో …

విద్యుత్‌ కోతలకు నిరసనగా ఆర్టీసీ డిపో ముట్టడి

ఖమ్మం: విద్యుత్‌ కోతలకు నిరసనగా వైకాపా నేతలు ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.

సాయిబాబా ఆలయంలో చోరీ

మహబూబ్‌నగర్‌: మెట్‌పల్లి సాయిబాబా దేవాలయంలో శుక్రవారం తెల్లవారు జామున ఆలయం ప్రధాన ద్వారానికా తాళం పగులకొట్టి గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా వెండి కిరీటాన్ని, వెండి గోడుగును …

ప్రారంభమైన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.

ఈ నెల 29న జాతీయక్రీడోత్సవం-పాఠశాల విద్యార్థులకు పోటీలు

మహబూబ్‌నగర్‌: ఈ నెల 29న జాతీయా క్రీడా దినోత్సవం పురస్కరించుకుని డీఎన్‌ఏ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు కబడ్డి, వాలిబాల్‌ పోటీలు నిర్వహభించ నున్నట్లు డీఎన్‌ఏవో కార్యలయం తెలిపింది.

ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ

మహబూబ్‌నగర్‌: ఈ నెల 28న ఈ నెల28న ఆర్టీసీ రిటైడ్‌ ఉద్యోగుల బహిరంగా సభ హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకటనలో తెలిపాడు. డిమాండ్ల …

బాల్య వివాహాలు అరికట్టడంపై శిక్షణ శిబిరం

మహబూబ్‌నగర్‌: నేటి నుండి బాల్య వివాహాలు అరికట్టడానికి శిక్షణ నిర్వహిస్తున్నట్లు చైతన్య వికలాంగుల వేధిక తెలిపింది. ఈ నెల 29వరకు జరనుంది.

డీఎస్సీ పరిక్షకు 3,900 మంది అభ్యర్థుల హాజరు

మహబూబ్‌నగర్‌: నేటి డీఎస్సీ పరిక్షకు 18కేంద్రాల్లో 3,900మంది అభ్యర్థులు హాజరయ్యరు. జిల్లా కలెక్టర్‌ పరిక్షకేంద్రాలను పరిశీలించారు.

తాజావార్తలు