మహబూబ్ నగర్

పిడుగు పాటుతో వ్యక్తికి అశ్వస్థత

మహబూబాబాద్ (జనంసాక్షి): గూడూరు మండలంలోని ఏపూరు గ్రామ పంచాయితీ పరిధిలోని టేకులతండాలో ఆదివారం అర్ద రాత్రి గాలి బీభత్సం సృష్టించి బానోత్ పచ్య ఇంటివరణలో ఉన్న కొబ్బరి …

రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ ద్వేయం

మహబూబాబాద్ ప్రతినిధి (జనంసాక్షి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి ఎర్రబెల్లి …

బిఆర్ఎస్ నేతలు పద్ధతి మార్చుకోవాలి

మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శాసన మండలి సభ్యులు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ …

భారత సైనిక దళంలో అగ్నివీర్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

మహబూబాబాద్ , (జనంసాక్షి): మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్దులకు తెలియ జేయునది ఏమనగా, సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన యువకుల …

నేడు ఉచిత మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలి

బచ్చన్నపేట (జనంసాక్షి) : నేడు బచ్చన్నపేట మండల కేంద్రంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత మెడికల్ క్యాంపు ను నిర్వహిస్తున్నందున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని …

ఆర్మూర్ డివిజన్ గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవాలి

బోధన్, (జనంసాక్షి) : ఆర్మూర్ డివిజన్ పరిధిలోని గ్రామాలలో కొనసాగుతున్న గ్రామ అభివృద్ధి కమిటీ చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్ మండల తహశీల్దార్ విఠల్ కు సిపిఎం …

హంగర్గ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ చిన్నారులకు ప్రోగ్రస్ కార్డులను అందిస్తున్న టీచర్

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మండలం హంగర్గా గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో మంగళవారం హంగర్గ అంగన్వాడి టీచర్ సరిత ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. …

స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి జాతరలో, ఉత్సాహంగా,సందెపు రాళ్ళ, పోటీలు

కృష్ణ,(జనంసాక్షి): మండలం గుడేబల్లూర్ గ్రామం, స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, జాతర సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సోమవారం ఉత్సాహంగా, సందెపురాళ్ళ (చేతితో రాయి) ఎత్తే పోటీలు ఘనంగా …

అయ్యప్పస్వామి విషు పూజ వేడుకలో ఎంపి డికె. అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్ , ఏప్రిల్ 14 (జనంసాక్షి) : శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా విషు పూజ వేడుకలు …

పేదల అభ్యున్నతికై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది

తిరుమలగిరి (సాగర్) (జనంసాక్షి): పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పాటుపడి ఉంటుందని, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు . గురువారం …