మహబూబ్ నగర్

నేడే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం.. కృష్ణమ్మకు సీఎం కేసీఆర్ జలహారతి రాష్ట్ర ఇంజినీరింగ్‌ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా …

వలసల గడ్డపై ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల: మంత్రి కేటీఆర్‌ దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం …

రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా ఆవుల రమేష్

వనపర్తి జిల్లా రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ సభ్యులుగా మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ నేత ఆవుల రమేష్ నియమితులయ్యారు. అథారిటీ చైర్మన్ గా కలెక్టర్, కార్యదర్శిగా డిప్యూటీ …

యాదాద్రీశుడిని దర్శించుకున్న హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి

యాదాద్రి జనం సాక్షి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice  దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్‌ అనుమపమ …

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

మహబూబాబాద్‌  జనం సాక్షి : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా …

వనపర్తి అభివృద్ధిని కొనసాగిస్తా : వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వ్యవసాయరంగంలో వనపర్తిని అగ్రస్థానంలో నిలబెడతా ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా అభివృద్ధి వనపర్తి (జనం సాక్షి) : జిల్లా అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం …

మద్యంపై భారీగా ఆదాయం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్, ఆగస్టు 21(జనం సాక్షి)    : తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి …

దశాబ్ద కాలంలో 60 ఏండ్ల అభివృద్ధి

దేశానికే అన్నం పెట్టే ప్రాంతంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నుండి కాకతీయుల కాలం నుండి నిజాంపాలన చివరి వరకు …

ప్ర‌భుత్వ అధికార లాంఛ‌నాల‌తో ముగిసిన గ‌ద్ద‌ర్ అంత్యక్రియలు

హైద‌రాబాద్ :  ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అంతిమ సంస్కారాలు బౌద్ధ సంప్రదాయం ప్ర‌కారం నిర్వ‌హించారు. గ‌ద్ద‌ర్ అమ‌ర్ ర‌హే అంటూ అభిమానులు నిన‌దించారు. అల్వాల్‌లోని మ‌హోబోధి విద్యాల‌యంలో …

విద్యుత్ షాక్ తో రైతు ఈశ్వరయ్య మృతి.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ గ్రామానికి చెందిన రైతు శుక్రవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందడం జరిగింది. …