మహబూబ్ నగర్

అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్

      నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ …

లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి

            నూతనకల్ డిసెంబర్ 10 (జనం సాక్షి) రాళ్లు కర్రలతో దాడులకు దిగిన వైనం మరో 15 మందికి తీవ్ర …

పెద్ద ధన్వాడకు ఇథనాల్‌ ‘పీడ’పోయినట్టే..!?

తోకముడిచిన గాయత్రీ రెన్యూవబుల్‌ లిమిటెడ్‌ యాజమాన్యం నెల్లూరు జిల్లాకు తరలిపోయిన కాలుష్య కంపెనీ ప్రజల ఐక్య పోరాటంతో సాధ్యమైన విజయమిది.. మొదట్నుంచీ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నడుంబిగించిన పెద్దధన్వాడ …

నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

    వనపర్తి బ్యూరో నవంబర్19 జనంసాక్షి ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలి ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు వనపర్తి …

మాదకద్రవ్యాల నిర్మూలనకు సామూహిక ప్రతిజ్ఞ

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పిలుపు మహబూబాబాద్, నవంబర్ 18 (జనం సాక్షి): నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ …

ఆటోను ఢీ కొట్టిన లారీ

          నవంబర్ 7 (జనం సాక్షి) జోగులాంబ గద్వాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆటోను లారీ …

రేపు కీ.శే. చర్లకొల శ్వేత రెడ్డి ప్రథమ వర్ధంతి:హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు

              జడ్చర్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి): మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డా. సి. లక్ష్మారెడ్డి సతీమణి …

పెద్దధన్వాడ ఘటనలో మరికొందరు రైతులకు బెయిల్

గద్వాల నడిగడ్డ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న జైలర్ నాగరాజుతో పాటు మరికొందరు రైతులకు జిల్లా గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి …

ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డిని సన్మానించిన మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్

మహబూబాబాద్ ప్రతినిధి,  (జనంసాక్షి): ఆత్మ కమిటీ చైర్మన్ గా మరిపెడ మండలం గిరిపురం రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు …

నేటి విద్యార్థులే రేపటి పౌరులు

మహబూబాబాద్ ప్రతినిధి, (జనంసాక్షి): నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు అన్నారు. సుమారు 54 లక్షల పియంశ్రీ నిధులతో …