Main

పేదప్రజలకు అంబాసిడర్‌గా ఉంటా

పంటనష్టం అందేదాకా..వరి కొనేదాకా విశ్రమించను వరి వేస్తే ఉరి అని మోడీ చెప్పాడా కెసిఆర్‌ బెజ్జంకి చేరుకున్న సంగ్రామ యాత్రలో బండి విమర్శలు సిద్ధిపేట,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): వరి వేస్తే …

అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్దికి కెసిఆర్‌ కృషి

బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్‌ రావు జోరువానలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సిద్దిపేట,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): అన్ని …

కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు

నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్న కసాయి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు: మెదక్‌ : కుమార్తె అన్నం తినడం లేదని చిన్నారిని చితకబాదిన …

మల్లన్న సాగర్‌ పంపుల ప్రారంభం ఆనందం

ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి: వంటేరు సిద్దిపేట,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కావడంతో ఈ ప్రాంత …

వాణిజ్య పంటలకు ప్రోత్సాహం

సిద్దిపేట,ఆగస్ట్‌19(జనం సాక్షి): వాణిజ్య పంటల సాగుతో రైతులు అభివృద్ధి చెందుతారని వ్యవాసయ నిపుణులు అన్నారు. అదేపనిగా వరి వేయకుండా మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయాలన్నారు. తెలంగాణలో …

చిన్నారుల్లో న్యుమోనియా నియంత్రణకు వ్యాక్సిన్‌

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ మెదక్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): చిన్నపిల్లలకు సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన న్యూమోనియాను నియంత్రించే పీసీవీ (న్యూమోకొకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌) టీకా …

వీడిన కారు దగ్ధం కేసు మిస్టరీ

కేసును ఛేదించిన పోలీసులు ఆర్థిక లావాదేవీలతోనే శ్రీనివాస్‌ హత్య పోలీసులు అదుపులో ముగ్గురు నిందితులు మెదక్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలో జరిగిన కారు …

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం : కొత్త

మెదక్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. దేశంలో …

కెసిఆర్‌ హావిూతో ప్రజలకు భరోసా

కాళేశ్వరం నీటితో మారనున్న దశ: ఎమ్మెల్యే సిద్దిపేట,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ పర్యటనతో రైతులు, ప్రజల్లో భరోసా పెరిగిందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. …

నిరంతర ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించవచ్చు

పోలీస్‌ నియామక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ సిద్దిపేట,డిసెంబర3 (జనంసాక్షి) : అసాధ్యమంటూ ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించొచ్చని మంత్రి హరీశ్‌ రావు …