Main

విమానాశ్రయంలో నిషేధిత సిగరెట్లు పట్టివేత

రంగారెడ్డి,జూలై30(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీగా సిగరెట్లు పట్టుబట్టాయి. అక్రమంగా సిగరేట్లను తరలిస్తున్న ఆరుగురిని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. విమానంలో వచ్చిన ఆరుగురు ప్రయణికులను అధికారులు …

గోవా నుంచి తరలిస్తున్న డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. …

కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి):కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి …

హైదరాబాద్‌ వదిలి ఢల్లీిలో ఏం చేస్తున్నారు

ప్రజలు వరద కష్టాలు పడుతున్న పట్టించుకోరా మూసీ వరదలపై ఎందుకు నోరు మెదపరు మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ది ఏమయ్యింది కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ …

అవినీతిలో కూరుకుపోయిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం

విమర్శలతో ఎదురుదాడితో తప్పించుకునే యత్నం టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతోంది కార్యాకర్తలతో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ):టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతి …

మోడీ అసమర్థత వల్లే దేశీయంగా బొగ్గు కొరత

మరోమారు ట్విట్టర్‌ విదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): కాలికి గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కేంద్రంపై మరోసారి …

మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి

బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రులు త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్న తలసాని హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు మూసీ నదికి భారీ …

బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో మందగమనం

సకాలంలో అందని డోసులతో అయోయం హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): ఓ వైపు ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు…మరోవైపు పెరుగుతున్న కేసులు మరోమారు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మంకీపాక్స్‌ ఒకటి మధ్యలో మళ్లీ కలకలం …

ఏకగవాక్షంగా టిఎస్‌ ఐపాస్‌

పరిశ్రమల ఏర్పాటులో సత్వర నిర్ణయాలు పారిశ్రామికంగా మంచి ఫలితాలు హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): టీఎస్‌ఐపాస్‌ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్న …

రాగల మూడ్రోజుల్లోనూ వర్షాలు

హెచ్చరించిన వాతావరణశాఖ హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర`దక్షిణ ద్రోణి.. ఉత్తర`దక్షిణ ఇంటీరియర్‌ కర్నాటక …