Main

ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ గుర్తుకు లేదా?

కెటిఆర్‌ ట్వీట్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ కౌంటర్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): ఎంపీల సస్పెషన్‌ గురించి మాట్లాడే అర్హత టీఆర్‌ఎస్‌కు లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. రాజ్యసభలో ఛైర్మన్‌ తీసుకున్న …

జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు

సామూహిక అత్యాచారంలో నలుగురు మైనర్లకు బెయిల్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ పబ్‌ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు …

హైదరాబాద్‌లో మూసీకి వరద

చాదర్‌ఘాట్‌ బ్రిడ్జిపై రాకపోకల నిషేధం మూసీ పరివాహకంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): భాగ్యనగరంలో భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల నుంచి భారీగా వరద …

ధరలపై చర్చకు పట్టుబడితే సస్సెన్షనా

టిఆర్‌ఎస్‌ ఎంపిల స్స్సెన్షన్‌పై కెటిఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై27(జనంసాక్షి ): రాజ్యసభ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీల సస్సెన్షన్‌ సిగ్గుచేటని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై …

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌ హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ …

పశువుకలు మందులు అందుబాటులో ఉంచాలి

మంత్రి శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని …

ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన …

నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి అభివృద్దికి కృషి

నేచురోపతిపై సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): అవిూర్‌పేటలోని గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం …

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు …

ఉస్మానియాలో విద్యార్థుల బంద్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి):ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. పీహెచ్‌ డీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే …