Main

ఎంజీఎం ఓపీ వద్ద ఆడశిశుును వదిలి వెళ్లిను గుర్తుతెలియని వ్యక్తులు

వరంగల్‌ : ఎంజీఎం ఆసుపత్రి ఔట్‌ పేషెంట్‌ విభాగం వద్ద 4 రోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు.శిశువును ఆసుపత్రి వర్గాలు స్వాధీనం చేసుకుని పోలీసులకు …

బుధవారం నాడు అక్షరభ్యాసం

రంగారెడ్డి: యాచారం మండలంలోని నందివనపర్తిలోని జ్ఞానసరస్వతి దేవాలయంలో బుధవారం ఉదయం అమ్మవారాకా ప్రత్యేక అలంకారం, అక్షరభ్యాసం కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక అర్చన పూజలుంటాయని, మంచాల, యాచారం, ఇబ్రహింపట్నంలోని …

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది

కాంగ్రెస్‌ మంత్రులను భర్తరప్‌ చేయాలి

జగన్‌ను సీబిఐ అధికారులు జైల్లో పెట్టినట్టె అక్రమజీవొలపై సంతకాలు చేసిన మంత్రులను వెంటనె అరెస్ట్‌ చేయాలని కావాలి నర్సింహ, కొండగిరి రాములు డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో …