రంగారెడ్డి

మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హయత్‌నగర్‌ …

రంగారెడ్డి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్‌

రంగారెడ్డి,: జిల్లాలోని మేడిపల్లిలో ఘరానా దొంగ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 20 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న వెంకట్‌రెడ్డి నుంచి రూ.17 లక్షల విలువచేసే సొత్తును స్వాధీనం …

అమ్మవారి ఆలయంలో చోరీ

రంగారెడ్డి : అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోగల ఓ దేవాలయంలో అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్బంగా …

కారు బోల్తా : యువకుడు మృతి

రంగారెడ్డి (మొయినాబాద్) : మొయినాబాద్ మండలం కనకమామిడి గేటు సమీపంలో శుక్రవారం ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన సాయి(20) …

ముగ్గురు దొంగలు పరార్‌…వెండినగలు స్వాధీనం

రంగారెడ్డి,  : మేడ్చల్‌లోని పెద్దచెరువు దగ్గర పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులను చూసి ముగ్గురు దొంగలు పరారయ్యారు. ఓ ఆలయానికి చెందిన వెండినగలను దొంగలు వదిలివెళ్లారు. దీంతో పోలీసులు …

పోలీసులమంటూ బెదిరించి.

 రంగారెడ్డి : ఈజీ మనీకి అలవాటుపడ్డ యువకులు కొందరు ఏకంగా పోలీసుల అవతారమెత్తారు. వచ్చీపోయే వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పాపం పండి చివరకు …

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి.

రంగారెడ్డి : షామిర్ పేటలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కిరణ్ పై అమ్మాయి బంధువులు దాడికి యత్నించారు. కత్తులతో దాడి చేయడంతో కిరణ్ తీవ్రగాయాలకు పాలయ్యాడు. అతడిని …

జీడిమెట్లలో మంటలు అంటుకున్నాయి..

రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం …

విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి : ప్రైవేటు పాఠశాల ఫీజుల కోసం వేధిస్తుండడాన్ని తట్టుకోలేక కరీంనగర్‌లో ఓ పదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే…. …

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

రంగారెడ్డి : విద్యుత్‌షాక్‌తో ఓ రైతు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం లక్ష్మాపూర్‌లో ఆదివారం ఉదయం మొత్తం నలుగురు రైతులు పొలం …