రంగారెడ్డి

ఉపాధ్యాయులకు ఘనంగా సన్యానం

  పూడూరు మండలం మన్నెగూడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇటివల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం మంగళవారం జరిగింది. బదిలీ అయిన ఉపాధ్యాయులు …

24 గంటలూ వైద్యసేవలు అందించాలి సీపీఐ

  కందుకూరు: ప్రాథమిక అరోగ్యం కేంద్రంలో వైద్యుడిని నియమించి 24 గంటల వైద్య సేవలతో పాటు అరోగ్య కార్యకర్తలు గ్రామలో ఉండి సేవలు అందించేలా చర్యలు తిసుకోవాలని. …

యువతి అదృశ్యం

మహెశ్వరం మండలం గోల్లూరు గ్రామానికి చెందిన మమత (21) ఈ నెల 12 నుంచి   అదృశ్యమయిందని మహెశ్వరం పోలిసు స్టేషన్‌లో అమె తండ్రి నర్సింహ శనివారం పీర్యా …

పోలీసు వాహనం ఢీకొని ఒకరి మృతి

వికారాబాద్‌: రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పోలీసువాహనం ఆటోను ఢీకొనటంతో ఒకరి మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

అన్నదమ్ముల మధ్య భూవివాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం పనుమాములు వద్ద అన్నదమ్ములైన అతన్‌బాయ్‌, ఫారూక్‌ల  మధ్య 200 ఎకరాలకు సంబంధించి భూవివాదం తలెత్తింది. ఇరువర్గాల వారు కత్తులు, రివాల్వర్లతో  …

గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం

అబ్దుల్లాపూర్‌మెట్‌: హయత్‌నగర్‌ మండలం కోహెడ సమీపంలోని ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై ఉన్న గాయలను బట్టీ యువకుడిని హత్యచేసి …

గొంగుపల్లిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు

పూడూరు :మండల పరిధిలోని గొంగుపల్లిలో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు జరిగిది. ఈసందర్భంగా రాజేంద్రనగర్‌లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పాల్గోని పంట …

విమాన ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం

రంగారెడ్డి: శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న  భద్రతా సిబ్బంది ఓ వ్యక్తి నుంచి  రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి …

కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటిన యువకులు

పూడూరు: మండలంలోని కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు. యువజన సంఘాల అధ్వర్యంలో అదివారం స్వఛ్చంధంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా యువజన సంఘం నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ. …

15తులాల బంగారం-వెండి-చోరీ

శంకర్‌పల్లి: సింగపురంలోని భవానీనగర్‌ కాలనీలో అంజద్‌ అనే వ్యక్తి ఇంటి తాళం పగలగోట్టి దొంగలు చోరీకి పాల్పడినారు. 15తులాల బంగారం, వెండి, చీరలు దొంగతానికి గురైనట్లు బాధితులు …