శామీర్పేట: మండలంలోని రాజీవ్ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు …
శామీర్పేట: మండలంలోని రాజీవ్ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు …
పూడూరు : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కోంతమంది రైతులు అడ్డుకున్నారు.పంట నష్ట పరిహరం ఇంకా అందలేదని రైతులు అదికారులను నిలదీశారు. …
శామీర్పేట : మండల కేంద్రంలోని రాజీవ్రహదారిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అద్వర్యంలో విద్యారుథలు అందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్లున్న జిల్లా …
కూడూరు : కంకల్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వదానిది అనే స్వచ్చంద స్వంస్థ అధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వీటితో …
పెద్దముల్, న్యూస్టుడే: హైదరాబాద్లో అదివారం నిర్వహించే తెలంగాణ కవాతును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండాలాధ్యక్షుడు కోమ్ము గోపాల్రెడ్డి ప్రధాన కార్యదర్శి బోర్ర నర్సింహులు పెర్కోన్నారు. …
షాబాద్ : మండలంలోని పోత్గల్ గ్రామంలో అప్పులబాధతో సురేష్(30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతను అత్మహత్యకు …
అబ్దుల్లాపూర్మెట్ తెలంగాణ మార్చ్ విజయవంతానికి రంగారెడ్డి జీల్లా జేఏసీ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచారయాత్ర గౌరెల్లి గ్రామం గుండా హయత్నగర్ మండలంలోకి ప్రవేశించింది స్థాసిక తెరాస, తెదేపా, …