రంగారెడ్డి

విద్యాద్థులకు గుర్తింపు కార్డులు జారీ

  కూడూరు : కంకల్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ పాఠశాలలో సర్వదానిది అనే స్వచ్చంద స్వంస్థ అధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేశారు. వీటితో …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్రగాయలు

  పరిగి : రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడిన ఘటన పరిగిలోని పల్లవి విద్యాలయ సమీపంలో ఉదయం జరిగింది. దోమ మండలం మైలారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌, …

హైదరాబాద్‌లో తెలంగాణ కవాతు విజయవంతం చేయాలి

  పెద్దముల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో అదివారం నిర్వహించే తెలంగాణ కవాతును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండాలాధ్యక్షుడు కోమ్ము గోపాల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి బోర్ర నర్సింహులు పెర్కోన్నారు. …

పోత్గల్‌ గ్రామంలో అప్పుల బాధతో వ్యక్షి అల్మహత్య

  షాబాద్‌ : మండలంలోని పోత్గల్‌ గ్రామంలో అప్పులబాధతో సురేష్‌(30) అనే వ్యక్తి పురుగుల మందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితమే అతను అత్మహత్యకు …

తెలంగాణ మార్చ్‌ ప్రచారయాత్రకు ఘన స్వాగతం

  అబ్దుల్లాపూర్‌మెట్‌ తెలంగాణ మార్చ్‌ విజయవంతానికి రంగారెడ్డి జీల్లా జేఏసీ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచారయాత్ర గౌరెల్లి గ్రామం గుండా హయత్‌నగర్‌ మండలంలోకి ప్రవేశించింది స్థాసిక తెరాస, తెదేపా, …

ఉపాధి పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన పీడీ

శంకర్‌పల్లి: రైతుల భాగస్వామ్యం లేకుండా వారి పోలాల్లో ఉపాధిహామీ పనుల త్రిపాదనలను సిద్దం చేయరాదని డ్వామ పీడి అనురాధ అన్నారు. పనుల ఎంపికను ఆమె పరిశీలించి అసంతృప్తి …

ఉపాధి పనుల ఎంపికపై అసంతృప్తి

  శంకర్‌పల్లి రైతుల భాగస్వామ్యం లేకుండా వారి పోలాల్లో ఉపాదిహమీ పనుల ప్రతిపాదనలను సిద్దం చేయరాదని డ్వామా పీడీ అనురాధ అన్నారు. పనుల ఎంపికను అమె కోత్తపల్లి …

ఎడ్లబండిని డీకోన్న లారీ స్తంబించిన రాకపోకలు

  పరిగి ఎడ్లబండిని లారీ ఢీకోనడంతో పరిగి, మహబూబ్‌నగర్‌ మార్గంలో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సంఘటన పరిగి పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌, రాఘవపూర్‌ గ్రామాల …

కోహెడలో బంద్‌ ప్రశాంతం

  కోహెడ విపక్షాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు కోహెడలోమంచి స్పందన కనిపించింది. దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలలు , బ్యాంకులు మూసివేశారు. అన్ని పార్టీల నాయకులు పట్టణంలో …

బస్సులు, పాఠశాలలు… సకలం బంద్‌.

  వికారాబాద్‌లో బంద్‌ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.