రంగారెడ్డి

రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని సంకెపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి చెన్నయ్య అనే వ్యక్తి ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఆత్మహత్యకు గల కారణాలు …

రెండురోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడివ్యక్తి చికిత్స పోందుతూ మృతి

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన మహబూబ్‌ షరిఫ్‌(40) కడుపు నోప్పి భరించలేక రెండు రోజులక్రితం ఆత్మహత్యకు పాల్పడినాడు. చికిత్సకోసం ఉప్మానియాకు తరలించారు చికిత్స పోందుతూ …

అతిసారతో మున్నూరు సోమారం గ్రామంలో బాలిక మృతి

రంగారెడ్డి: ధారూర్‌ మండలంలోని మున్నూరు సోమారం గ్రామంలో అతిసారంతో శ్రీలత(8) అనే బాలిక చికిత్స పోందుతూ మృతి చెందినది. గ్రామంలో పలు చోట్ల ఏర్పడిన లీకేజిలతో తాగెనీరు …

ముగ్గురు పిల్లలతో సహ చెరువులో దూకిన తల్లీ

రంగారెడ్డి: మహేశ్వరం మండలంలోని కోళ్లపడకల్‌ గ్రామంలోని నీల(25), ఆమె పెద్ద కూతురు పల్లవి(5), రెండో కుమార్తె నవిత(3) ముగ్గురు కలిసి తుమ్మలగంట చెరువులో దూకగా నీల,పల్లవి ఇద్దరు …

నారెగూడ గ్రామంలో అనుమానాస్పద మృతి

రంగారెడ్డి: నవాబుపేట మండలంలోని నారెగూడ గ్రామంలో వడ్ల అంజనేయిలు(28) నిన్న ఇంటినుంచి వెళ్లిన అతను పొలంలో శవమై కన్పించాడు. అతని మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయని గ్రామ …

అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య

రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగిలోని దోమ పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప …

రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ విస్తృత తనిఖీలు

రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 165 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీటీసీ రమేష్‌ తెలియజేశారు. …

బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా

రంగారెడ్డి: బంగ్లాదేశ్‌ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్‌ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్‌లో వినతి పత్రాల సమర్పరణ

రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్‌ దినకర్‌బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.