రంగారెడ్డి
అహ్మద్గూడలోని అటవీ ప్రాంతంలో హత్య
రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా
రంగారెడ్డి: బంగ్లాదేశ్ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్లో వినతి పత్రాల సమర్పరణ
రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దినకర్బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.
తాజావార్తలు
- పాలన చేతకాక పనికిమాలిన మాటలు
- చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే
- గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
- నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ
- పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం
- పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైసల్లేవా
- భారీ దాడికి హమాస్ ప్రణాళికలు
- బాబా సిజ్జికీని హత్యచేసింది తామేనట!
- ఆ భూమి మా కొద్దు
- పుట్టుకనీది.. చావు నీది.. ` బతుకంతా దేశానిది
- మరిన్ని వార్తలు