కుత్బుల్లాపూర్ : వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త తన భార్యపై కత్తితో దాడిచేసి చంపడానికి ప్రయత్నించాడు.మధ్యప్రదేశ్కు చెందిన వినోద్సింగ్(25), సోనాబాయి (22) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి …
శంకరపల్లి : విద్యార్థులు అరోగ్యం పట్ల జాగ్రతలు తీసుకోవాలని జిల్లా వైద్య అరోగ్యశాఖ అధికారి వెంకటపతి అన్నారు. మంగళవారం అయన శంకరపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఏఎల్ …
పరిగి : మండలం మిట్టకోడూరు గ్రామంలో మంగళవారం ఉదయం యువచైతన్య యువజన సంఘం అధ్వర్యంలో సంఘసభ్యులు శ్రమదానం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న మంచినీటి ట్యాంకును శుభ్రం చేశారు. …
షాబాద్ : మండలంలోని ఎర్రానిగూడ గ్రామంలో యాదయ్య (40) అనేరైతు సోమవారం రాత్రి పురుగులమందు తాగి అత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబీకులు మృతుడికి గుర్తింపు పోలీసులకు …
నవాబుపేట : డీసీఎం బోల్తాపడి మృతిచెందిన పూలపల్లి రైతు కుటుంబాలను జిల్లా రూరల్ ఎస్పీ రాజకుమారి పరమార్శించారు. గుడిసె నిర్సంహులు మృతితో అనాధలైన ముగ్గురు పిల్లలకు …
పూడూరు: మండలంలోని ఈవోఅర్డీగా పనిచేస్తున్న ఎంపీ లతీఫ్ మృతి చెందారు. అనారోగ్యానికి గురైన అయన నెలరోజుల క్రితం సెలవుపై వెళ్లి నగరంలోని అసుపత్రిలో శస్త్ర చికిత్సను …
రంగారెడ్డి : హయత్నగర్ మండలం మంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు మ్రాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కళాశాల నుంచి వస్తుండగా వీరిని టిప్పర్ …
పూడురు : మండలంలోని సోమాన్కుర్తి సమీపంలో సావిత్రి స్టీల్ ఫ్యాక్టరీ ముందు ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈఘటనలో పరిగి మండలంకల్లాపూర్కు చెందిన హరి 30 …
తాండూరు : ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని ఓగీపూర్లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మాలదేవప్ప (52) ను గుర్తుతెలియని వ్యక్తులు …