రంగారెడ్డి

ఈ వో అర్డీ మృతి

  పూడూరు: మండలంలోని ఈవోఅర్డీగా పనిచేస్తున్న ఎంపీ లతీఫ్‌ మృతి చెందారు. అనారోగ్యానికి గురైన అయన నెలరోజుల క్రితం సెలవుపై వెళ్లి నగరంలోని అసుపత్రిలో శస్త్ర చికిత్సను …

నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తీవ్రగాయాలు

  రంగారెడ్డి : హయత్‌నగర్‌ మండలం మంగునూరు సమీపంలో జరిగిన రోడ్డు మ్రాదంలో నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కళాశాల నుంచి వస్తుండగా వీరిని టిప్పర్‌ …

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తాండూరు : మండలంలోని వెల్కటూరులో పెన్నా సిమెంట్స్‌కం పెనీకి ముడి సరుకులు తరలిస్తున్న టిప్పర్‌ అదుపుతప్పి రోడ్డు పైవెళ్తున్న ఓవ్యక్తిని ఢీకొంది ఈఘటనలో అతను అక్కడిక్కకడే మృతి …

ఇసుక లారీ బోల్తా పడీ ఒకరి మృతి

పూడురు : మండలంలోని సోమాన్‌కుర్తి సమీపంలో సావిత్రి స్టీల్‌ ఫ్యాక్టరీ ముందు ఇసుక లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈఘటనలో పరిగి మండలంకల్లాపూర్‌కు చెందిన హరి 30 …

వ్యక్తి దారుణహత్య

  తాండూరు : ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మండలంలోని ఓగీపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మాలదేవప్ప (52) ను గుర్తుతెలియని వ్యక్తులు …

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు …

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు …

నష్ట పరిహరం అందించాలని రైరుల నిరసన

  పూడూరు : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని కోంతమంది రైతులు అడ్డుకున్నారు.పంట నష్ట పరిహరం ఇంకా అందలేదని రైతులు అదికారులను నిలదీశారు. …

బస్సుల కోసం విద్యార్థుల అందోళన

  శామీర్‌పేట : మండల కేంద్రంలోని రాజీవ్‌రహదారిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అద్వర్యంలో విద్యారుథలు అందోళనకు దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్లున్న జిల్లా …

బోంపల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి

  దోమ : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన దోమ మండలం బోంపల్లి గ్రామంలో ఈ ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహులు (26) తనకున్న …