అబ్దుల్లాపూర్మెట్: హయత్నగర్ మండలం కోహెడ సమీపంలోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై ఉన్న గాయలను బట్టీ యువకుడిని హత్యచేసి …
పూడూరు :మండల పరిధిలోని గొంగుపల్లిలో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు జరిగిది. ఈసందర్భంగా రాజేంద్రనగర్లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పాల్గోని పంట …
రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది ఓ వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి …
పూడూరు: మండలంలోని కీరవెల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు. యువజన సంఘాల అధ్వర్యంలో అదివారం స్వఛ్చంధంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా యువజన సంఘం నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ. …
రంగారెడ్డి: మండలంలోని వూరెళ్ల గ్రామ పరిధిలోని ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి(21) కళాశాలకు దగ్గర్లో ఉన్న చెక్డ్యాంలో ఈత కొడుతూ …
షాబాద్: మండలం కేంద్రంలోని పోచమ్మ అనే వృద్దురాలి కన్న కొడుకు తాగేందుకు డబ్బులివ్వలేదని హత్య చేశాడు. బుధవారం రాత్రి ఆమె కొడుకు బాస్కర్ మద్యం తాగేందుకు బబ్బులు …
రంగారెడ్డి: శామీర్పేట్లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో రహదారిపై భారీగా …
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్లో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకరన్తలపై దాడికి నిరసనగా ధర్నా చేశారు. దీంతో జాతీయరహదారిపై భారీగా …
తాండూరు: ఏపీ హిందీ ప్రచారసభ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ నెల 8,9,10 తేదిలలో నిర్వాహించాల్సిన హిందీ నాగరీ బోధ్, విద్వాన్ పరిక్షలను ఈనెల 22,23,24 తేదిలలో నిర్వహించనున్నట్లు …