రంగారెడ్డి
బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కల్గింది.
తాజావార్తలు
- పాలన చేతకాక పనికిమాలిన మాటలు
- చిట్టి నాయుడి పాలనలో ప్రతి ఒక్కరికి బాధలే
- గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
- నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ
- పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం
- పేద విద్యార్థులు చదువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైసల్లేవా
- భారీ దాడికి హమాస్ ప్రణాళికలు
- బాబా సిజ్జికీని హత్యచేసింది తామేనట!
- ఆ భూమి మా కొద్దు
- పుట్టుకనీది.. చావు నీది.. ` బతుకంతా దేశానిది
- మరిన్ని వార్తలు