రంగారెడ్డి
బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కల్గింది.
తాజావార్తలు
- ఉప్పల్లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు
- అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం
- ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం
- డ్రంక్ అండ్ డ్రైవ్పై కోర్టు కఠిన వైఖరి
- ఉప్పల్ జంక్షన్లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
- ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో
- గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తాం
- టీజీఎండిసి చైర్మన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- సర్ సర్వే వివరాలను పక్కగా నిర్వహించాలి
- అకొండపేట ప్రాథమిక పాఠశాలలో అక్షరాబ్యాసం
- మరిన్ని వార్తలు




