రంగారెడ్డి

గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలి

జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య గౌడ్ దోమ నవంబర్ 25(జనం సాక్షి) గ్రంథాలయలను వినియోగించుకొని మేధా శక్తి పెంపొందించుకోవాలనీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బంగ్లా యాదయ్య …

ఆపదలో ఉన్న వారికి అండగా మనోహనర్ రెడ్డి

ఆపదలో ఉన్న వారికి డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అండగా ఉంటారని మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ కుడుముల యాదయ్య అన్నారు. పరిగి మున్సిపల్ పరిధిలోని …

ఆంజనేయ స్వామి ఆలయం కు 50000 విరాళం

కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ కు ఘన సన్మానం గొడుగొనిపల్లి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ దోమ నవంబర్ 24(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో …

ధరణి ఫోల్డర్ను వెంటనే వెంటనే రద్దు చేయాలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి

వికారాబాద్ రూరల్ నవంబర్ 24 జనం సాక్షి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి ఫోల్డర్ను వెంటనే రద్దు చేయాలని టిపిసిసి పిలుపుమేరకు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ …

నిరుపేదలకు ఆసరా

కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి దోమ నవంబర్ 24(జనం సాక్షి)  దోమ మండల పరిధిలోని గొడుగొనిపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన మీర్ పేట  …

వెన్నచెడ్ నర్సమ్మ కు 10,000/- ఆర్థిక సాయం కెఎస్అర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

దోమ మండల పరిధిలోని గొడుగొనిపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన  వెన్నచెడ్ నర్సమ్మ గత కొంత కాలంగా పెరలసిస్ (పక్షవాతం)  కారణంగా బాధ పడుతున్నారు ఈ విషయం …

రేపు కుసుమ సముద్రం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

– జన్ సాహస్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాష్ కుమార్ కుల్కచర్ల, నవంబర్ 23 (జనం సాక్షి): జన్ సాహస్ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో రేపు …

యాచారం మండలంలో మైనింగ్ జోన్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

యాచారం మండలం లో ఎలాంటి మైనింగ్ కు అనుమతులు ఇవ్వొద్దని బిజెపి యాచారం మండల పార్టీ నుండి ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కి ఎంపీపీ  సమక్షంలో  వినతిపత్రం …

మర్పల్లి ఎస్.ఐ. కి సన్మానించిన బిఎస్పీ నాయకులు.

మర్పల్లి నవంబర్ 23 (జనంసాక్షి) మండల నూతన ఎస్.ఐ. గా బాధ్యతలు స్వికరించిన అరుణ్ కుమార్ ను బుధవారం రోజున బహుజన్ సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు …

అనంతగిరి రహదారి ఎంత భద్రం

విస్తరణకు నోచని అనంతగిరి ఘాట్ రోడ్డు  తరచూ ప్రమాద ఘటనలు  పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం  ఇప్పటికైనా పట్టించుకుంటే మేలు * అనంతగిరి మీదుగా తాండూర్ కు …