రంగారెడ్డి

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.

మర్పల్లి సెప్టెంబర్ 02 (జనం సాక్షి) ఆగస్టు 25వ తారీఖున ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోయారని, చనిపోయిన మహిళల …

*40వ, రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా  మద్దూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు అన్ని గ్రామ VRAలు  తమ సమస్యలను పరిష్కరించాలని 40వ రోజు  నిరవధిక సమ్మె కొనసాగుతుంది. …

(పి ఆర్ టి యు)మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాద్యాయులు నిరసన*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో PRTU  మండల శాఖ అధ్వర్యంలో CPS ని రద్దు చేయాలని, రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలో …

తెరాస హయాంలోనే అనేక సంక్షేమాలు… కొప్పుల

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) తెరాస ప్రభుత్వ హయాంలోనే అనేక సంక్షేమ పతకాలు అమలు అవుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహెష్రెడ్డి అన్నారు గురువారం దోమ మండలకేంద్రంతో …

*టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికార నియంత్రణ ఆపరేషన్ చేయాలి గుండెపంగురమేష్*

కోదాడ సెప్టెంబర్ 1(జనంసాక్షి) పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి నలుగురు మహిళల చావుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కారణమైందో అదే విధంగా రాబోయే …

కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయంలో గణపతి పూజ

కూకట్ పల్లిసెప్టెంబర్ 01(జనంసాక్షి ) :వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో మట్టి గణపతి …

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తాం -ఎమ్మెల్యే రెడ్యానాయక్

డోర్నకల్ సెప్టెంబర్ -1 (జనం సాక్షి న్యూస్) అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం అని ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ …

*యువకులకు బ్యాండ్ సెట్ పంపిణీ చేసిన వార్డు సభ్యులు వీరాచారి*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సుల్తాన్ పల్లి గ్రామంలో బ్యాండ్ కొట్టే యువకులకు ఉపాధి నిమిత్తం తన వంతు సహాయంగా …

*సీఎం సహాయ నిధి పేదలకు వరం- కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్*

*రాజేంద్రనగర్.ఆర్.సీ (జనం సాక్షి)* : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పద్మావతి పాపయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా …

గణపతి సన్నిధిలో సర్పంచ్ బట్టు శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…

ముఖ్య అతిథులుగా ఎస్సై రమేష్ బాబు   కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి / మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ …