రంగారెడ్డి

ఎమ్మెల్యే మాణిక్ రావు ను కలసిన కొహిర్ ఎస్ఐ

జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి)జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల ఎస్ ఐ గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన వి సురేష్ శుక్రవారం జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి …

బలగం, బలం మీరే

ప్రజలతో మమేకమయ్యేందుకే “తొలి పొద్దు” కార్యక్రమం * ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూరు, ఆగస్టు 2 ( జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, బలం, …

ఈటెల రాజేందర్ గారిని పరమార్శించిన బీమని విజయ లక్ష్మి

 శేరిలింగంపల్లి సెప్టెంబర్ 2 ( జనంసాక్షి) బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటల రాజేందర్ గారి తండ్రి శ్రీ ఈటల …

గణపతి సన్నిధిలో బొంగొందేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.

జహీరాబాద్ సెప్టెంబర్ 2 జనం సాక్షి / న్యాలకల్ మండల పరిధిలోని మల్గి గ్రామంలో బొంగొందేశ్వర్ యూత్ ఆధ్వర్యంలో గణనాధుని మండపం వద్ద శుక్రవారం అన్నదానం కార్యక్రమం …

రాజేంద్రనగర్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

రాజేంద్రనగర్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు* *రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడా లో …

బిజెపి పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

బిజెపి పార్టీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధం- సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ* *ప్రధాని నరేంద్ర మోడీకి నిజమైన మిత్రుడు ఎంపి అసదుద్దీన్ ఓవైసీ- …

రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా చందా గోపి నియామకం.

కేసముద్రం సెప్టెంబర్ 2 జనం సాక్షి / మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మండలంలోని గాంధీనగర్ కు చెందిన చందా గోపిని నియమించినట్లు …

నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే*

పెద్దేముల్ సెప్టెంబర్ 02 (జనం సాక్షి) పెద్దేముల్ మండలంలోని కందనెల్లి జి పి ఆర్ గార్డెన్ లో శుక్రవారం నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం …

డి ఎల్ పి ఓ క్షేత్రస్థాయి పర్యటన

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ క్రీడా ప్రాధాన్యాలను వేగంగా పూర్తి చేయాలని డి.ఎల్.పి.ఓ లతా సంబంధిత శాఖ అధికారులను …

నూతన ఆసరా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్

కుల్కచర్ల,సెప్టెంబర్ 2(జనం సాక్షి): రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆసరా పథకం ద్వారా కొండంత అండగా సీఎం కేసీఆర్ నిలిచాడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ …