రంగారెడ్డి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం..

) జనం సాక్షి : ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు తెరాస జిల్లా అధ్యక్షులు జగదీష్ చొరవతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి …

మృతుల కుటుంబాలకు బిజెపి పార్టీ అండగా ఉంటుంది

జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు …

తహసిల్దార్ కు వినతి పత్రము.

మర్పల్లి, సెప్టెంబర్ 01(జనంసాక్షి) కొత్త పింఛన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి నీలకంఠం అన్నారు. …

సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం రోజున ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సత్కరించాలి : భాస్కర్ రాథోడ్

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను కూడా సెప్టెంబర్ 5 న ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని తెలంగాణ …

*ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరికలు….ఎమ్మేల్యే రసమయ బాల కిషన్

శంకరా పట్నం జన్మ సాక్షి: శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ మైనార్టీ సంఘం నాయకులు మహిళలు మైనార్టీలు గురువారం నాడు వెంకటేశ్వర కళ్యాణ …

ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్న నాయకుడు

శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారు. దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గుండాల్, దాదాపూర్ మల్లెపల్లి గ్రామాలలో నూతనంగ లబ్ది పొందిన పించన్ …

వీఆర్ఏల పోరాటం ఉదృతం చేయాలి- సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) వీఆర్ఏల పే స్కేల్ అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని దోమ మండలంలో గత 39 రోజుల …

39 వ రోజు కొనసాగిన నిరవధక సమ్మె

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండల పరిషత్ కార్యాలయం దగ్గర వి ఆర్ ఏ ల నిరవదిక సమ్మె వినూత్న రితీలొ కొనసాగింది. మా డిమాండ్లను …

దోమలో ఘనంగా వినాయక ఉత్సవాలు…

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండలకేంద్రంలో బుధవారం వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో 17. వినాయక విగ్రహాలను ఆయా ఏరియాల్లో ఏర్పాటు చేసిన …

వినాయక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) యాచారం మండలం మల్కీజ్ గూడా గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా  దుర్గాభవాని వడ్డెర సొసైటీ భవనం వద్ద ప్రతిష్టింపబడిన వినాయకుడి కి  కుటుంభ …