రంగారెడ్డి

ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్న నాయకుడు

శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారు. దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గుండాల్, దాదాపూర్ మల్లెపల్లి గ్రామాలలో నూతనంగ లబ్ది పొందిన పించన్ …

వీఆర్ఏల పోరాటం ఉదృతం చేయాలి- సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) వీఆర్ఏల పే స్కేల్ అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని దోమ మండలంలో గత 39 రోజుల …

39 వ రోజు కొనసాగిన నిరవధక సమ్మె

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండల పరిషత్ కార్యాలయం దగ్గర వి ఆర్ ఏ ల నిరవదిక సమ్మె వినూత్న రితీలొ కొనసాగింది. మా డిమాండ్లను …

దోమలో ఘనంగా వినాయక ఉత్సవాలు…

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండలకేంద్రంలో బుధవారం వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో 17. వినాయక విగ్రహాలను ఆయా ఏరియాల్లో ఏర్పాటు చేసిన …

వినాయక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) యాచారం మండలం మల్కీజ్ గూడా గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల లో భాగంగా  దుర్గాభవాని వడ్డెర సొసైటీ భవనం వద్ద ప్రతిష్టింపబడిన వినాయకుడి కి  కుటుంభ …

రాబోయే రోజుల్లో బిజెపిలోకి మరిన్ని చేరికలు మాజీ మంత్రి చంద్రశేఖర్.

  మర్పల్లి ఆగస్టు 31 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలోని గుండ్ల మార్పల్లి, పట్లూరు గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ అంజన్న, టీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ …

రామకృష్ణాపురంలో గ్రామం లో శివ గణేష్ ఉత్సవ వేడుకలు చేయనున్నారు

  చింతకాని , ఆగస్టు 31(జనం సాక్షి) చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురంలో గ్రామం లో శివ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో 8 అడుగుల …

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యస్ విద్యార్ధులు.

జహీరాబాద్, ఆగస్టు 31, (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అభ్యస్ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఇంటర్ అడ్వాస్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. …

38 వ రోజు కొనసాగిన నిరవధక సమ్మె

దోమ ఆగష్టు 31(జనం సాక్షి) దోమ మండల పరిషత్ కార్యాలయం దగ్గర వి ఆర్ ఏ ల నిరవదిక సమ్మె వినూత్న రితీలొ కొనసాగింది. మా డిమాండ్లను …

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

బషీరాబాద్ ఆగస్టు 31 (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో బుధవారం రోజున ఎంపిపియస్ తౌర్య నాయక్ తాండాలో ప్రధాన ఉపాధ్యాయులు కే.బిచ్చపతి ఆధ్వర్యంలో పాఠశాల  విద్యార్థులకు …