రంగారెడ్డి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పిఎన్ పిఎస్ దోమ మండల అధ్యక్షుడు ప్రతాప్ గౌడ్ దోమ నవంబర్ 15(జనం సాక్షి) గ్రామీణ ప్రాంతా ప్రజలు ఉచితంగా నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని …

మాజీ సర్పంచ్ జంగయ్యగౌడ్ సేవలు కొనియాడదగినవి

ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాజీ సర్పంచ్ జంగయ్య గౌడ్ మృతి..నివాళి అర్పించిన ఎమ్మెల్యే రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం (జనంసాక్షి): యాచారం మండలంలోని  తమ్మలోని గూడ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ …

ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం అందజేత

మంచాల మండలం దాత్ పల్లి గ్రామ పరిధిలోని దాత్ పల్లి  తండాలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం ఆలయ …

22 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఉచిత సైకిల్స్ పంపిణీ

 ఎంపీపీ సత్యహరిశ్చంద్ర కుల్కచర్ల, నవంబర్ 11(జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 22 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిల్స్ పంపిణీ చేయడం అభినందనీయమని స్థానిక ఎంపీపీ …

అన్నదాతలు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి

– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి కుల్కచర్ల, నవంబర్ 10 (జనం సాక్షి): అన్నదాతలు కొనుగోలు కేంద్రాలకు తాలు, మట్టి లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని  తీసుకురావాలని …

ఆలయ అభివృద్ధి కి తన వంతు కృషి జడ్పీటీసీ స్వప్నభాస్కర్

జహీరాబాద్ నవంబర్ 10 (జనం సాక్షి) న్యాల్కల్ మండలం,మల్గి గ్రామంలో “శ్రీ నావనాథ సిద్దేశ్వర స్వామి టెంపుల్ “కు వెళ్లే మార్గానికి ఎంపీటీసీ నిధులతో 3 లక్షల …

వ్యవసాయ కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య దోమ నవంబర్ 10(జనం సాక్షి).  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రెండవ మహాసభలు కొడంగల్ మండలం కేంద్రంలో …

4వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష

దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్                  టిపిసిసి ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్ **        …

దత్త గిరిలో కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభం

హాజరైన కాశీ శ్రీ జగద్గురు జహీరాబాద్ నవంబర్ 09 (జనం సాక్షి) : జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్లోని  శ్రీ దత్తగిరి మహరాజ్ ఆశ్రమ లో బుదవారం కార్తీక …

గుండాల్ నూతన ముదిరాజ్ గ్రామ కమిటీ

దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామ నూతన ముదిరాజ్ కమిటీ   గౌరవ చైర్మన్ గ పుట్టి  పెంటయ్య గౌరవ అధ్యక్షులు వేపూరి అంజయ్య అధ్యక్షులు డి కేశవులు …