వరంగల్
గుండెపోటుతో గొల్లపల్లి అంజయ్య మృతి
చేర్యాల మండలంలోని గుర్జకుంట గ్రామానికి చెందిన గొల్లపల్లి అంజయ్య (50) గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. చేర్యాల పట్టణంలో నివాసముంటున్న అంజయ్యకు ఆదివారం గుండె నొప్పి రావడంతో చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి … వివరాలు
వీరన్నపేట సర్పంచ్ భిక్షపతికి గ్రామీణ సేవా రత్న పురస్కారం
తెలుగు వెలుగు సాహితి వేదిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆద్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన వేడుకలలో మండల పరిధిలోని వీరన్నపేట గ్రామ సర్పంచ్ కొండపాక బిక్షపతిని రెండవసారి ఉత్తమ సర్పంచ్ గా, విశిష్ట గ్రామీణ సేవా రత్న పురస్కారం అందుకున్నారు. వారిని ఆదివారం శాలువాతో కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. విశిష్ట గ్రామీణ సేవా … వివరాలు
భగవద్గీత అలవాటైతే..
జగత్తులోని ప్రతీ ఒక్కరూ జగన్నాథుడవుతాడు.. – వేణుగోపాలస్వామి ప్రధాన అర్చకులు శేషాచార్యులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : భగవద్గీత అలవాటైతే జగత్తులోని ప్రతి ఒక్కరూ జగన్నాథుడవుతాడని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు మంగళగిరి శేషాచార్యులు అన్నారు. ఆదివారం గీతా జయంతిని పురస్కరించుకుని కోవెలలో 18 అధ్యాయాలను భగవద్ బంధువులు అందరి చేత పటింపజేసి భగవద్గీత యొక్క తత్వాన్ని … వివరాలు
వీధి కుక్కల స్వైరవిహారం
గర్జిస్తున్న గ్రామ సింహాలు – భయాందోళనలో స్థానికులు – పట్టించుకోని అధికారులు, పాలకులు చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : చేర్యాల ప్రాంతంలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. అదమరిచి వాహనాలపై వెళ్లే వారిని కుక్కలు వెంబడిస్తున్నాయని మండల ప్రజలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు కరవడం వలన … వివరాలు
యాదవ సంఘం భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
యాదవ సంఘం నాయకులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫోన్ చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 04 : ఇటీవల ఆకునూరు గ్రామ యాదవ సంఘం నూతన భవన నిర్మాణానికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డీ.ఎం.ఎఫ్.టీ ఫండ్ ద్వారా 10 లక్షలు మంజూరు చేసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆదివారం యాదవ … వివరాలు
బీజేపీ ఆధ్వర్యంలో ఓటు నమోదు కార్యక్రమం ప్రారంభం
నూతన ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బిజెపి సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం బిజెపి చేర్యాల మండల, చేర్యాల పట్టణ మండల అధ్యక్షులు కాశెట్టి పాండు పటేల్, కాటం సురేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు నూతన ఓటు నమోదు కార్యక్రమాన్ని … వివరాలు
శిక్షణ పొందిన మహిళలకు కత్తెరలు పంపిణీ
చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 03 : చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ వారి సౌజన్యంతో సావిత్రిబాయి పూలే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుపుతున్న ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో శనివారం ట్రైనింగ్ సెంటర్ లోని మహిళలందరికీ శనివారం స్థానిక గ్రామ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి చేతుల మీదుగా ఉచితంగా కత్తెరలు … వివరాలు
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ … వివరాలు
ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి
మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ రైస్ మిల్లులను తనిఖీ చేసిన కమిషనర్ చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 01 : ఆస్తి పన్ను చెల్లించి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ జీ.రాజేంద్ర కుమార్ సూచించారు. గురువారం చేర్యాల మున్సిపాలిటీ కమీషనర్ రాజేంద్ర కుమార్ అధ్వర్యంలో పట్టణంలోని రైస్ మిల్లులను ట్రేడ్ లైసెన్స్ తో పాటు ప్రాపర్టీ … వివరాలు
పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తాం
మున్సిపల్ చైర్పర్సన్ స్వరూప రాణి 3వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 29 : పట్టణ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామని మున్సిపల్ చైర్మన్ అంకుగారి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం 3వ వార్డులో సీసీ రోడ్డు అభివృద్ధి పనుల ప్రారంభానికి స్థానిక కౌన్సిలర్ మంగోలు చంటి అధ్యక్షతన ఏర్పాటు … వివరాలు