వరంగల్

షకీల్ ను పరామర్శించిన కేటీఆర్

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్, ఆయన సతీమణి ఆయేషా ఫాతీమాను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. షకీల్ తల్లి …

భూపాలపల్లి స్మార్ట్ పాయింట్ పై కేసు నమోదు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూరునగర్ శివారులో గల రిలయన్స్ కంపెనీకి చెందిన స్మార్ట్ పాయింట్ పై వరంగల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార …

భారత రాజ్యాంగం రక్షించాలి రిజర్వేషన్ అన్ని కులాలకు వర్తించాలి : ఎమ్మెల్యే నర్సారెడ్డి

తూప్రాన్ (జనంసాక్షి): భారత రాజ్యాంగం రక్షించాలి అన్ని కులాలకు రిజర్వేషన్ వర్తించాలని నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని …

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్

బోధన్, (జనంసాక్షి) : సాలూర మండలం తగ్గెల్లి గ్రామంలో బుధవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని …

భారతరత్న బాబాసాహెబ్ అంబేత్కర్ 135 జయంతి

చిలప్ చేడ్, (జనంసాక్షి) : మండల కేంద్రంలో అంబేత్కర్ యువజన సంఘం ఆద్వర్యంలో ఘనంగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య …

ప్రతానం వేడుకలో

బూర్గంపహాడ్ (జనంసాక్షి): అదే గ్రామానికి చెందిన గొంది సాంబిరెడ్డి నాగేంద్ర దంపతుల కుమార్తె నాగలక్ష్మి, సంతోష్ రెడ్డి ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం పాల్గొని కాబోయే నూతన …

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

మంథని, (జనంసాక్షి) : రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. …

శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవములో పాల్గొన్న మంత్రి పొంగులేటి

బూర్గంపహాడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జనంసాక్షి) : బూర్గంపహడ్ మండలం గౌతమిపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక మండలం సారపాక ముత్యాలంపేటలో కొలువై …

పల్లె గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

బూర్గంపహాడ్   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జనంసాక్షి) : పల్లె గ్రామాలు అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార …

అణగారిన వర్గాల కోసం ఆలోచన చేసిన పూలే

మంథని, (జనంసాక్షి) : అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు జీవితాలు, ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల చరిత్రను తెలుసుకోకపోతే చరిత్ర సృష్టించలేమనే విషయాన్ని ప్రతి ఒక్కరు …