Main

ఎనిమిదేళ్ల మోడీ పాలన సుపరిపాలన -అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు -వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపి నాయకులు గంట రవికుమార్ గారు వరంగల్ ఈస్ట్, జూన్ 11(జనం సాక్షి):

వినూత్న పథకాలను అమలు చేస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని మోడీ అభివృద్ధి పరుస్తున్నాడని బీజేపీ నేత గంట రవికుమార్ అన్నారు. ఈరోజు  ఖిలావరంగల్ లోని మైదానం …

అభివృద్దిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్.. -ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ది.. – పట్టణ ప్రగతి తో వేగంగా అభివృద్ది.. -ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ ఈస్ట్, జూన్ 10(జనం సాక్షి):

ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ అద్బుతంగా అభివృద్ది చెందుతుందని  వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. వరంగల్ 19 వ డివిజన్ కాశిబుగ్గలో పట్టణ …

*పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి,* *ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య,..*

వాజేడు జూన్10 జనం సాక్షి: వాజేడు మండలంలో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పర్యటించారు,పర్యటన లో భాగంగా పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమం లో  …

వర్షాలు పడాలని కప్పతల్లి ఆటలు

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి): జూన్ మొదటి వారంలో  పడాల్సిన వర్షాలు పడకపోవడంతో “వర్షాలు కురవాలి వానదేవుడో పంటలు బాగా పండాలి వానదేవుడో” అంటూ  పాటలు …

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని రామతీర్థం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి అన్నారు. మన ఊరు_ మన బడి …

వరంగల్ 38వ డివిజన్ లో పట్టణ ప్రగతి -కార్పొరేటర్ భైరబోయిన ఉమా -దామోదర్ యాదవ్

 వరంగల్ మహా నగరంలోని 38వ డివిజన్ లో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమం కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఖిలా వరంగల్ మధ్యకోటలో ,మిషన్ …

వర్మి కంపోస్టు ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం

నల్లబెల్లి జూన్ 10 (జనం సాక్షి): వర్మి కంపోస్టు ద్వారా గ్రామాలకు అదనపు ఆదాయం వస్తుందని మేడపేల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ పేర్కొన్నారు. ఐదో విడత …

01పి , చెరువును తలపిస్తున్న నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి

చెరువును తలపిస్తున్న నష్కల్ రైల్వే అండర్ బ్రిడ్జి స్టేషన్ ఘన్పూర్, జూన్ 10, ( జనం సాక్షి ), చిల్పూర్ మండలంలోని జాతీయరహదారి నుండి నష్కల్ గ్రామానికి …

ఉరుసు రోడ్ లో కర్ర లారీ బోల్తా

వరంగల్ నగరంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం కర్ర లారీ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది . మట్టేవాడ ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ తెలిపిన వివరాల ప్రకారం.. …

పొడి దుక్కులలో పత్తి విత్తనాలు పెట్టొద్దు

పొడి దుక్కులలో పత్తి విత్తనాలు పెట్టొద్దని వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ అన్నారు.శుక్రవారం మండలంలోని పెద్దముప్పారం గ్రామ రైతు వేదిక లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. …