Main

బొడ్రాయి పూజలో పాల్గొన్న పిఏసీఎస్ డైరెక్టర్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య

మంగపేట, 08జూన్ (జనంసాక్షి):- మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన విగ్నేశ్వర పూజలో మంగపేట సహకార సంఘం డైరెక్టర్ చిట్టిమల్ల …

బీజేవైఎం ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ స్టేషన్ ఘన్పూర్, జూన్ 08, ( జనం సాక్షి ), భారత ప్రధానిగా నరేంద్రమోడీ ఎనిమిది సంవత్స రాల సేవా సుపరిపాలన కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం డివిజ న్ కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజ్ కుమార్ నాయక్ ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్రనాయకులు బొజ్జపల్లి సుభాష్,బిజెపి మండ ల అధ్యక్షులు గట్టు కృష్ణ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం,బిజెపి జనగామజిల్లా సీనియ ర్ నాయకులు ఐలోని అంజి రెడ్డి హాజరై ఈ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వికాస్ తీర్థ బైక్ ర్యాలీ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయ కులు ఇనుగాల కార్తిక్ రెడ్డి, బీజేవైఎం జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్,బీజేవైఎం జనగామ జిల్లా ఉపాధ్యక్షులు పన్నీరు అశోక్,బీజేవైఎం జన గామ జిల్లాఅధికారప్రతినిధి నవీన్ రెడ్డి,బీజేవైఎం జనగామ జిల్లా కార్యదర్శి మహేష్, బీజేవైఎం జన గామ జిల్లాకార్యవర్గ సభ్యులు సూర్య తేజ, బీజే వైఎం జనగామ జిల్లా సీనియర్ నాయకులు పులి శ్రవణ్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఉదయ్ కిరణ్,బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు ఒగ్గు రాకే ష్, బీజేవైఎం మండల నాయకులు మణి,బిజెపి బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకులు మండల నాయకులు, మోర్చా జిల్లా నాయకులు తదితరు లు పాల్గొన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు* *దేశంలో లో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి* *భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి* *రేగొండ మండలం లో పలు …

01పి , మాట్లాడుతున్న కన్నా పరుశురాములు

బీజేవైఎం ఆధ్వర్యంలో వికాస్ తీర్థ బైక్ ర్యాలీ స్టేషన్ ఘన్పూర్, జూన్ 08, ( జనం సాక్షి ), భారత ప్రధానిగా నరేంద్రమోడీ ఎనిమిది సంవత్స రాల …

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు

నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటదని పోచంపల్లి పాఠశాల ప్రధానోఉపాధ్యాయురాలు  కొలిపాక సంగీత అన్నారు.మండలంలోని పోచంపల్లి  లో …

డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి -కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్.

వరంగల్ ఈస్ట్, జూన్ 8(జనం సాక్షి): వరంగల్ మహానగరంలోని 38వ డివిజన్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ అన్నారు …

రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం

రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం లో మాట్లాడుతున్న భూపాలపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న …

*రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే*

*రైతులు ఎవరు పంట రుణాలు చెల్లించొద్దు* *అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో ₹2లక్షల రూపాయల రుణమాఫీ* *కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు* రేగొండ : …

పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలి 

నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి): బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి పేర్కొన్నారు.  మండలంలోని నారక్కపేట …

గుమ్మడం మీదగా యాపర్ల కు బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి* *యూత్ కాంగ్రెస్*

పెబ్బేరు జనం సాక్షి న్యూస్: పెబ్బేరు మండల కేంద్రం నుండి గుమ్మడం మీదగా యాపర్ల కు  వనపర్తి డిపో మేనేజర్ కు  అందచేసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర …

7/6/22 photo తెలంగాణ రాష్ట్ర షిప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలసిన జనగామ నాయకులు.

తెలంగాణ రాష్ట్ర షిప్ అండ్ గోట్  డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ డాక్టర్. దూదిమెట్ల బాలరాజు యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలసిన జనగామ నాయకులు.        …