Main

టిఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలో అభివృద్ది

ఎండల కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ ఓటేసేలా చూడాలి కార్యకర్తలకు పెద్ది సూచన వరంగల్‌,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి …

తొలివడతకు ఏర్పాట్లు పూర్తి

అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి: కలెక్టర్‌ వరంగల్‌ రూరల్‌,మే3(జ‌నంసాక్షి): మొదటి విడుతలో ఈనెల 6న జరుగనున్న పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు.  అధికారులు తమవిధులను సమర్థవంతంగా నిర్వహించాలని …

మానవతప్పిదాలతోనే అడవుల్లో మంటలు

ప్రమాదాల్లో వృక్ష,జంతుజాలం దగ్ధం ఆర్పేందుకు బ్లోయర్లు అవసరం వరంగల్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): ఎండాకాలంలో కార్చిచ్చు కారణాలు అనేకమని,ఇందులో మానవ తప్పిదాలుఎక్కువని అటవీ అధికారులు అభిప్రాయపడ్డారు. కొందరు చేసే తప్పిదాలకుఅడవులు, అటవీ …

పర్యవారణ ముప్పును గమనించండి

ధరిత్రి దినోత్సవం సందర్భంగా చైతన్యర్యాలీ వరంగల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చెట్లను పెంచాలని, తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉండేట్లు చూడాలని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ …

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయం

మత్స్యశాఖ తీరుతో మారుతున్న పరిస్థితి వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  …

 మంటపుట్టిస్తున్న మండుటెండలు

వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): మండుటెండలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే  43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పట్టణంలోని వీధులు సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు ఉదయం 10 …

శరవవేగంగా కాళేశ్వరం పనులు

కెసిఆర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు జయశంకర్‌ భూపాలపల్లి,మార్చి29(జ‌నంసాక్షి): కాళేశ్వరం ఎత్తిపోతలతో సహా మూడు ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో …

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి …

ఎన్నికలకు సమాయత్తం అయిన అధికారులు

నామినేషన్ల ఘట్టం మొదలయినా ముందుకు రాని అభ్యర్థులు వరంగల్‌/భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్‌, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం …

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో …