Main

ఎన్నికల తరవాత కెసిఆర్‌ కీలక భూమిక

జనగామ,మార్చి11(జ‌నంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని …

1లోగా పెసా గ్రామసభలు

ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్‌ 1వ తేదీలోగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు.  230 షెడ్యూల్డ్‌ గ్రామాల్లో గ్రామసభలు …

ఐటిడిఎ పరిధి స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. …

పెళ్లిపేరుతో ప్రియుడు మోసంచేశాడు

– తనకు న్యాయం జరిగేలా చూడాలి – సెల్‌ టవర్‌ ఎక్కిన యువతి – వరంగల్‌లో కలకలం సృష్టించిన ఘటన – యువతికి నచ్చజెప్పి కిందికి దింపిన …

రవళి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలింపు

-స్వగ్రామంలో అలముకున్న విషాదం వరంగల్‌,మార్చి5(జ‌నంసాక్షి):రవళి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామం రామచంద్రాపురానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. రవళిని కడసారి చూసేందుకు రామచంద్రాపురానికి చెందిన ప్రజలు కాకుండా …

పార్లమెంట్‌ బరిలో ఎవరిని నిలిపినా గెలిపిస్తాం

– దేశంలో తెరాస కీలక పాత్ర పోషిస్తుంది – గ్రామాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక దృష్టి – తెరాస ఎమ్మెల్యే టి. రాజయ్య వరంగల్‌, మార్చి4(జ‌నంసాక్షి) : …

నకిలీ విత్తన రైతులకు దక్కని హావిూ

వరంగల్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): లక్కీ మిరప విత్తనాలు..నేడు జీవా కంపెనీ మిరప విత్తనాలు రైతులను నిండా ముంచాయి. ఈ విత్తనాలు మొలకెత్తక పోవడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వీటిని …

కాలనీ సమస్యలు తీరడంలేదు

పన్నుల వసూళ్లపైనే అధికారు శ్రద్ద మండిపడుతున్న సామాన్యులు వరంగల్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): వరంగల్‌ నగరం సుందరీకరణ అలోచన ఎలా ఉన్నా పలు కాలనీల్లో సమస్యలు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కాలనీలో …

మేడారం చినజాతరలో భక్తుల సందడి

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  తాడ్వాయి మండలంలోని మేడారానికి భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చిన్నజాతరకు మరో నాలుగు రోజుల గడువు ఉండగా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు …

శివరాత్రికి ఆలయాల ముస్తాబు

వరంగల్‌,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): మహా శివరాత్రి పండుగ నేపద్యంలో నగరంలోని పలు ఆలయాలలో భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాటు చేయాలని కమిషనర్‌ రవికిరణ్‌ అన్నారు. హన్మకొండ వేయి స్తంభాల …