వరంగల్

బస్సును వేగంగా ఢీకొన్న కారు

ప్రమాదంలో ఒకరు మృతి వరంగల్‌,డిసెంబర్‌9(జనంసాక్షి ):  జిల్లాకేంద్రంలోని ఆటోనగర్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో …

ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలకు అలవడాలి వరంగల్‌,డిసెంబర్‌8 జనం సాక్షి :  ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ …

హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

జనగామ,డిసెంబర్‌8 జనం సాక్షి :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి ఆరోపించారు. రెండు …

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన మరోరైతు గుండె

` జమ్మికుంటలో ధాన్యం సేకరణ కేంద్ర వద్ద గుండెపోటుతో రైతు మృతి జమ్మికుంట,డిసెంబరు 7(జనంసాక్షి):ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన కరీంనగర్‌ …

బలవర్ధక ఆహారంతోనే రక్తహీనతకు దూరం

జనగామ,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   పోషణ అభియాన్‌పై ప్రజలు అవగాహన కలిగి బలవర్థక ఆహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి అన్నారు. పోషణ లోపం..రక్తహీనత..తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు …

కాటారంలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌6  (జనంసాక్షి )  :  జిల్లాలో కాటారం మండల కేంద్రంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సుమారు రెండు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. …

అంబేడ్కర్‌ ఆశయసాధనలో కెసిఆర్‌

రాజ్యంగ నిర్మాతకు ఎర్రబెల్లి నివాళి వరంగల్‌,డిసెంబర్‌6  (జనంసాక్షి); భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి …

మేడారంలో చురుకుగా జాతర పనులు

      కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు ములుగు,డిసెంబర్‌3(జనం సాక్షి): ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా …

కాళేశ్వరంలో నాబార్డ్‌ ఛైర్మన్‌ పూజలు

జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌2 ( జనం సాక్షి ) :   జిల్లాలోని దక్షిణ కాశీగా పేరు గడిరచిన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల …

కోబాడ్‌ గాంధీని బహిష్కరించిన మావోయిస్ట్‌ పార్టీ

వరంగల్‌,నవంబర్‌30(జనం సాక్షి): మావోయిస్ట్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్‌ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్దాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి …