వరంగల్

పనిచేస్తున్న అధికారుల హెచ్చరికలు

  వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణంలో పురోగతి జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వచ్ఛ జనగామ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకోవాలని డీపీవో అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల …

పారిశుధ్య సమస్యలతో విషజ్వరాలు

భూపాలపల్లి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది …

కులవృత్తులను ప్రోత్సహించింది కెసిఆర్‌ మాత్రమే

ఎవరికి ఏం చేయాలన్న ప్రణాళికతో ఖర్చు అభివృద్ది పార్టీనే ఆదరించండి: చందూలాల్‌ ములుగు,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కుల వృత్తుల ప్రోత్సాహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని,అందుకు తగ్గట్లుగా అధిక …

సబ్సిడీ గొర్రెలు అమ్ముకుంటే జరిమానా

జనగామ,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈపథకం ద్వారా గొర్రెలను అందచేశారు. అయితే …

పత్తి రైతులకు అండగా నిలవాలి

వారికి మద్దతు ధరలు ఇప్పించాలి వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్‌ బ్యూరో …

చిన్నపాటి మ్యూజియంగా పివి నివాసం

వరంగల్‌ అర్బన్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోమాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటిని చిన్నపాటి మ్యూజియంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటిని పాక్షికంగా కూల్చివేశారు. …

టిఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరు: వినయ్‌

వరంగల్‌,అక్టోబర్‌25 మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌(జ‌నంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరోమారు ఏర్పాటు కాబోతున్నదని టిఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. …

బిసిలను గుర్తించి అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే

టిఆర్‌ఎస్‌తోనే ప్రగతి సాధ్యం: మధుసూధనాచారి భూపాలపల్లి,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): జనాభాలో 52 శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు, దాని ఉపకులాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనలేని కృషి …

తెలంగాణను అడ్డుకున్న వారంతా కూటమి కట్టారు

జనగామ,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడిన పార్టీలు ఇప్పుడు మహాకుటమి పేరుతో ఏర్పడి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …

నాలుగేళ్ల పాలనలో..  అన్ని వర్గాలకు మేలుచేశాం

– తెరాస పాక్షిక మేనిఫెస్టోతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది – కేసీఆర్‌ దెబ్బకు మహాకూటమి అడ్రస్సు గల్లంతు ఖాయం – పరకాల ప్రజలు చిల్లరగాళ్లన్నవాళ్లే .. ఇక్కడ …