వరంగల్

కాంగ్రెస్‌ జాబితాపై ఆశావహుల్లో ఉత్కంఠ

పాతకాపుల్లో నాలుగైదు పేర్లు జనగామలో పొన్నాలకు పోటీ లేనట్లే రేవూరి సీటుపైనే పంచాయితీ వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ జాబితా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో …

పెరగనున్న పంటల దిగుబడి

పత్తి, కంది పంటల సాగుతో సానుకూల పరిస్తితి వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గతేడాది వర్షాలు భారీగా కురవడంతో దిగుబడులు అధికంగా వచ్చాయని.. ఈ ఏడాది కూడా సకాలంలో కురిస్తే సాగు …

సిసిఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు చేయాల్సిందే

వరంగల్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఉద్యోగలు సిసిఎస్‌ పెన్షన్‌ విధానం రద్దు కోరుతూ ఆందోళన ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) కేంద్రసంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. …

మోసానికి మారుపేరు కెసిఆర్‌: దొమ్మాటి

  జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మోసానికి మారు పేరు కేసీఆర్‌ అని టీపీసీసీ కార్యదర్శి.దొమ్మాటి సాంబయ్య అన్నారు. మంగళవారం స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గం ధర్మసాగర్‌ మండలంలోని రాంపూర్‌, మాలకపల్లి, ధర్మపురం, …

అభివృద్దిని చూసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు

వారందరికి అండగా ఉంటామన్న ఆరూరి మళ్లీ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖాయమని వెల్లడి వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రాష్ట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది చూసి పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు …

శంకర్‌ నాయక్‌కు మద్దతుగా ప్రచారం

మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి ): మానుకోట ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని రైతు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ భూ క్యా బాలాజీ నాయక్‌ కోరారు. …

బయ్యారం ఉక్కును దోచుకున్న కాంగ్రెస్‌

వారికి దీనిపై మాట్లాడే హక్కు లేదు టిఆర్‌ఎస్‌ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతోంది ప్రచారంలో ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు పరిశ్రమపై మాట్లాడే నైతిక …

ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి జిల్లా నేతలు

దూసుకుని పోతున్న గులాబీ అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలుస్తూ వేడుకుంటున్న నాయకులు వరంగల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ఎక్కువగా దూసుకుపోతున్నారు. …

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ అధికారులు అన్నారు. తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే …

రేషన్‌ డీలర్ల సమస్యలను ప్రస్తావించండి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రేషన్‌ డీలర్లకు కనీస వేతనం రూ. 30 వేలు చెల్లిస్తూ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. …