వరంగల్

ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం: కొండా సురేఖ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ అధికరాంలోకి రావడం ఖాయమని, తెలంగాణఱ దొరల పెత్తనానికి చరమగీతం పాడబోతున్నామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్‌ గెలుపుతో టిఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం …

టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న రాథోడ్‌?

నేడు ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా మారింది. ఆమె తన అనుచరులతో ఈ నెల 24న కాంగ్రెస్‌ …

మళ్లీ చిత్తవుతున్న పత్తిరైతు

ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు ఆదిలాబాద్‌/వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్‌లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. …

ఊరూవాడా ప్రచార¬రు సాగిస్తున్న టిఆర్‌ఎస్‌

ర్యాలీలు, సభలతో దూసుకుపోతున్న అభ్యర్థులు ప్రభుత్వ పథకాలే అజెండాగా ముందస్తు ప్రచారం వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మలివిడత ప్రచారాన్ని విస్తృతం చేశారు. కెసిఆర్‌తో …

నేడు ముఖ్యకార్యకర్తలతో సవిూక్ష: రాజయ్య

జనగామ,అక్టోబర్‌20(జ‌నంసాక్షి):  ఈ నెల 21న నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్‌ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య చెప్పారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం …

టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బెంబేలెత్తతున్నాయి

– పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే పోటీకి కూడా రావనుకుంటా! – మా మేనిఫెస్టోను కాపీకొట్టారనడం విడ్డూరం – కోటి ఎకరాలకు సాగునీరివ్వటమే కేసీఆర్‌ ధ్యేయం – సంక్షేమ …

కెసిఆర్‌ నాయకత్వంలో శరవేగంగా అభివృద్ది

కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు నమ్మరు వారివి అవకాశ రాజకీయాలు: మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని భూపాలపల్లి నియోజకవర్గ తెరాస …

వరికోలు గ్రామంలో యువకుల ర్యాలీ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  జిల్లాలోని నడికుడి మండలంలోని వరికోల్‌ గ్రామంలో ఐక్యతే మా బలం.. అభివృద్దే మా ధ్యేయం.. అంటూ గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువత వరికోలు నుంచి …

ప్రచారంలో టిఆర్‌ఎస్‌ ముందున్నది

మళ్లీ గెలుపు ద్వారా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తోంది: ఆరూరి రమేశ్‌ వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ప్రచారం బాగుందని, టిఆర్‌ఎస మళ్లీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే …

అభివృద్దిని చూడలేకనే కాంగ్రెస్‌ విమర్శలు

జనగామ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేయడం సిగ్గుచేటని  జనగామ  మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …