వరంగల్

మంత్రి పొన్నాలను నిలదీసిన ప్రజలు

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నాల లక్ష్మయ్యను ప్రజలు నిలదీశారు. రోయ్యాల, చెల్సాలలో పలు గ్రామల్లో పొన్నాల పర్యటించారు. ఈ సందర్భగా …

ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన …

ముగ్గురు ఇంజనీర్లపై వేటు

వరంగల్‌, జూలై 10 : మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ముగ్గురు ఇంజనీర్లపై వేటు పడింది. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇఇ శివకుమార్‌, డిఇ కొండలరావును మునిసిపల్‌ …

అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. …

టీడీపీకి మరో ఝలక్‌

కొడాలినాని ఔట్‌.. మరి కొందరు డౌట్‌ ? నాని నిర్ణయంతో నాకు సంబంధం లేదు జూ.ఎన్టీఆర్‌ హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని …

మంత్రి కుమారుడిపై కేసు నమోదు

వరంగల్‌ : మంత్రి సారయ్య కుమారుడు శ్రీమాన్‌పై వరంగల్‌ మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న వరంగల్‌లో మున్సిపాల్‌ మంత్రి మహీధర్‌ రెడ్డి, బీసీ సంక్షేమ …

మట్టెవాడ పీఎస్‌లో మంత్రి కొడుకు వీరంగం

వరంగల్‌: నగరంలోని మట్టెవాడ పోలీసుస్టేషన్‌లో మంత్రి కొడుకు వీరంగం సృష్టించాడు. స్టేషన్‌లో ఉన్న ఎస్‌ఐపై చిందులు వేశాడు. మంత్రి సారయ్య కొడుకు శ్రీమాన్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ …

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

వరంగల్‌: రాష్ట్ర మంత్రి మహీధర్‌రెడ్డి వరంగల్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తాగునీటి రిజర్వాయర్‌, హంటర్‌ రోడ్డులోని ఆర్ట్స్‌ గ్యాలరీ భవనాని ప్రారంభించారు.  హాన్మకొండ బస్టాండ్‌ …

విరిగిన రైలు పట్టా.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు

వరంగల్‌ : తాళ్లపూనపల్లి-మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ల మధ్య డౌన్‌లైన్‌ 434 కిలో మీటర్‌వద్ద రైలు పట్టా విరిగింది. దీంతో కేసముద్రంలో పుష్‌పుల్‌ రైలును అధికారులు నిలిపివేశారు. ఈ ఘటనలో …

తెలంగాణ పై మరోసారి తెదేపా వైఖరి వెల్లడించాలి

వరంగల్‌:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తెదేపా తిరిగి స్పష్టమైన వైఖరి వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు.వరంగల్‌ జిల్లా రఘునాథపల్లిలో …