సిద్దిపేట

ఉచిత వైద్య శిబిరము

సర్పంచ్ మామిళ్ళ నర్సింలు దోమ న్యూస్ జనం సాక్షి. దోమ మండల పరిధిలోని  ఊట్ పల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు  శారద హాస్పిటల్ – పరిగి వారి …

విజేతలకు బహుమతుల ప్రధానం…

గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి – డాక్టర్ దూళ్ల పరుశరాములు. ఊరుకొండ, ఆగస్టు 16 (జనం సాక్షి): స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా స్వతంత్ర దినోత్సవం రోజున …

నెహ్రూ నాయక్ సౌజన్యంతో వీఆర్ఏల వంటావార్పు

దంతాలపల్లి ఆగస్టు 16 జనం సాక్షి పే స్కేలు అమలు చేయాలని,ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలనే డిమాండ్లతో గత 23 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు …

పాఠశాలకు మైక్ సౌండ్ బాక్సుల బహుకరణ..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 16 : చేర్యాల మండలం ఆకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జడ్పీహెచ్ఎస్ 1999-2000 సంవత్సరపు పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో మైక్ …

*యువ రైతులను కాటేస్తున్న కరెంట్ రక్కసి!

*నాగారంలో కరెంటు కాటుకు యువ రైతు బలి! _________ లింగంపేట్ 15 ఆగస్టు (జనంసాక్షి) పడగవిప్పిన కరెంటు రక్కసికి యువ రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.గత నెల వ్యవధిలోనే …

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

ఆళ్లపల్లి ఆగస్టు15( జనం సాక్షి) మండల వ్యాప్తంగా సోమవారం 75 వ స్వతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో …

ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు…

– వాడ వాడన రెపరెపలాడిన జాతీయ జెండా. ఊరుకొండ, ఆగస్టు 15 (జనం సాక్షి): ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో 75వ స్వాతంత్ర …

త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే చంటి

ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జనం సాక్షి జోగిపేట్ ఆందోల్, 75 వ …

నెన్నెల మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఫోటో రైటప్: జాతీయజెండా ఆవిష్కరిస్తున్న నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి. బెల్లంపల్లి, ఆగస్టు15, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలంలో సోమవారం ఆజాది కా అమృత్ మహోత్సవ్ …

*లింగంపేట్ లో విఆర్ఏలు కబడ్డీ ఆడుతు నిరసన

21వ రోజుకు చేరిన విఆర్ఏల నిరవధిక సమ్మె _________________________ లింగంపేట్ 14 ఆగస్టు (జనంసాక్షి)  విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె ఇరవై ఒక్క రోజు అవుతున్న ప్రభుత్వం …

తాజావార్తలు