అంతర్జాతీయం

శ్రీలంకలో ఆగని ఆందోళనలు

దేశంలో ఎమెర్జన్సీ విధించిన ప్రభుత్వం పలుచోట్ల కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ప్రధాని కొలంబో,జూలై13(జనంసాక్షి: శ్రీలంకలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశంలో అత్యవసర …

దేశ విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు

కుటుంబ సభ్యులతో కలసి మాల్దీవుల్లో ప్రత్యక్ష్యం కొలంబో,జూలై13 (జనంసాక్షి ) : శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. మిలిటరీ విమానంలో మాల్దీవులు చేరుకున్నారు. …

విజయ్‌ మాల్యాకు 4 నెలల జైలు

2వేల జరిమానా విధించిన సుప్రీం న్యూఢల్లీి,జూలై11(జనం సాక్షి ):లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 …

గ్రీన్‌ టీ ఎంత మంచిది? నిజంగానే బరువు తగ్గుతారా?

బరువు తగ్గడానికి తీసుకునే ఆహార పానీయాల్లో గ్రీన్‌ టీ మెరుగ్గా పనిచేస్తుంది. గ్రీన్‌ టీ ఎంత పాపులర్‌ అంటే, ‘డైట్‌’ అనే పదాన్ని ప్రస్తావించినప్పుడు, గ్రీన్‌ టీ …

36th National Games: ఏడేళ్ల తర్వాత క్రీడల పండుగ.. ఎక్కడంటే..?

దేశీయ అథ్లెట్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రీడల పండుగకు మూహూర్తం ఖరారైంది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడల నిర్వహణకు మోక్షం లభించింది. ఈ ఏడాది …

అరుదైన రికార్డుపై కన్నేసిన కోహ్లి-రోహిత్

బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇవాళ (జులై 9) ఇంగ్లండ్‌తో జరుగనున్న రెండో టీ20లో టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్‌, విరాట్‌లు ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ …

తేజస్విన్‌కు ‘ఎంట్రీ’ నిరాకరణ.. కారణమిదే!

కోర్టు ఉత్తర్వులతో కామన్వెల్త్‌ క్రీడలకు వెళ్లేందుకు సిద్ధమైన భారత హైజంపర్‌ తేజస్విన్‌ శంకర్‌కు చివరకు నిరాశే ఎదురైంది. భారత్‌నుంచి అతని ఎంట్రీని తిరస్కరిస్తున్నట్లు కామన్వెల్త్‌ నిర్వాహకులు ప్రకటించారు. …

భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు.. క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్‌

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్‌ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ క్వార్టర్‌ …

టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్‌ కిషన్‌ వద్దు.. కోహ్లిని పంపండి

సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ బౌలింగ్‌లో భారత్‌ దుమ్మురేపింది. అయితే తొలి …

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్య

ఎన్నికల ప్రచారంలో ఉండగా దుండుగుడి కాల్పులు అక్కడే కుప్పకూలగా ఆస్పత్రికి తరలింపు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ప్రకటన సుదీర్ఘకాలం జపాన్‌కు ప్రధానిగా సేవలు టోక్యో,జూలై8(జనం సాక్షి ): …