అంతర్జాతీయం

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ

ద్వైపాక్షిక సంబంధాలపై ఇరునేతల చర్చ టోక్యో,మే24(జ‌నంసాక్షి): టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల …

క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం

ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం జపాన్‌ వేదికగా క్వాడ్‌ సదస్సులో ప్రధాని మోడీ టోక్యో,మే24(జ‌నంసాక్షి): క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త …

శ్రీలంకకు భారత్‌ మరో 500 మిలియన్‌ డాలర్ల సాయం

కొలంబో,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్లైన్‌ అందించేందుకు సిద్ధమైంది. …

.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత …

ఫిలిప్పీన్స్‌లో ‘మెగి’ బీభత్సం.. 58కి చేరిన మృతుల సంఖ్య

మనీలా,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):ఫిలిప్పీన్స్‌లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58కి …

కాశ్మీర్‌ విషయంలో కఠినంగా ఉండాల్సిందే

పాక్‌ పన్నాగాలను తిప్పికొట్టాల్సిందే న్యూఢల్లీి,ఏప్రిల్‌13(జ‌నంసాక్షి): పాకిస్థాన్‌ కేంద్రంగా ఉగ్రవాద మూకలు కొన్నేళ్లుగా భారత వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ముష్కర మూకలు మరోమారు ప్రజలు, భద్రతా బలగాలు లక్ష్యంగా …

ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక

` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్‌ కట్‌ ` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు. ` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. …

ఉక్రెయిన్‌ హెల్త్‌కేర్‌ సెంటర్లపై దాడి

రష్యా తీరుపై ప్రపంచారోగగ్య సంస్థ ఆందోళన జనీవా,మార్చి18  (జనంసాక్షి):  ఉక్రెయిన్‌లో హాస్పిటళ్లు, హెల్త్‌కేర్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్‌ వంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై రష్యా దాడులు చేయడం …

కాల్పులవిరమణపై కుదరని ఒప్పందం!

` ఉక్రెయిన్‌` రష్యా విదేశాంగ మంత్రుల భేటీ.. అంకారా,మార్చి 10(జనంసాక్షి): ఉక్రెయిన్‌` రష్యా సంక్షోభంలో కీలక పరిణామం. ఒకవైపు ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు కొనసాగుతుండగానే.. మరోవైపు …

యూపిలో తేలనున్న బలాబలాలు

యోగి ఆదిత్యనాథ్‌ పాలనపై నేడు తీర్పు మోడీ ప్రభావంపైనా సర్వత్రా ఆసక్తి ఎప్పీ,ప్రియాంకల సమ్మోహనానికి పరీక్ష లక్నో,మార్చి9(జనం సాక్షి): యూపి ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారయి. గురువారం …