న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఛత్తీస్గఢ్ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద ఎయిర్పోర్టు నూతన టెర్మినల్ భవనాన్ని రాష్ట్రపతి …
పనాజి: ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసమే విధేశీ కంపెనిలను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మన్మోహాన్సింగ్ చేస్తున్న వాదనను సామాజిక కార్యకర్త అన్నా సహజారే తప్పుబట్టారు. గోవాలోని పనాజిలో జరిగిన …
న్యూఢిల్లీ : యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. తెలంగాణ …
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో విపత్తుల నిర్వహణ కమిటీ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నీలం తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరించేందుకు సోనియాను …
దంతేవాడ: చత్తీస్గడ్లోని జిల్లా అక్షానగర్ చెక్పోస్టుపై మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి చెందారు. చెక్పోస్టుపై దాడి చేసిన తర్వాత మావోయిస్టులు ఆయుధాలు అపహరించుకుపోయారు. …
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన ప్రజా సదస్సు పెద్ద ఫ్లావ్ షో అని జనతాదళ్ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. …