జాతీయం

కటక్‌ వేదికగా నాలుగేళ్ల విజయ ప్రస్థానం

ఒడిషా ఎన్నికల్లో విజయానికి వ్యూహం పావులు కదుపుతున్న బిజెపి 26న కటక్‌ నుంచి ప్రధాని మోడీ ప్రచారం భువనేశ్వర్‌,మే23( జ‌నం సాక్షి): ఒడిషాలోనూ పాగా వేయాలని బిజెపి …

లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా:చిదంబరం‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార భాజపాపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని …

స్టెరిలైట్‌ విస్తరణకు మద్రాస్‌ హైకోర్టు బ్రేక్‌

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విస్తరణకు పర్యావరణ అనుమతులు  కేంద్ర ప్రభుత్వానికి సూచన తుత్తుకూడిలో కొనసాగుతున్న బంద్‌ బాధితులకు ప్రముఖుల పరామర్శ..శాంతిభద్రతలపై సిఎస్‌ సవిూక్ష చెన్నై,మే23( జ‌నం సాక్షి): …

డాక్టర్ కఫీల్ ఖాన్ నీకు స‌లామ్‌

నిఫావైర‌స్ రోగుల‌కు వైద్యం అందించ‌డానికి స్వచ్చందగా  ముందుకు అహో రాత్రులు చిన్నారుల ప్రాణాలు కాపాడిన డాక్టర్ ను ఆక్సిజన్ సరఫరా చేయలేని సర్కారు చివరకు వైద్యున్నే నేరస్తుణ్ణి చేసి …

వైరస్‌ బారినపడి చనిపోయిన కేరళ నర్సు లినీ పుతుస్సెరి

కన్నీటి గాధకు కరిగిన ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటన తిరువనంతపురం,మే23( జ‌నం సాక్షి):  ప్రాణాంతక నిపా వైరస్‌ సోకిన రోగికి వైద్య సేవలు అందించి, అదే వైరస్‌ …

ఎన్నికల హావిూలకు కట్టుబడి ఉన్నా

రైతులకు ఇచ్చిన హావిూలను నెరవేరుస్తా కుమారస్వామి స్పష్టీకరణ బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యమని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. వారికి ఎన్నికల్లో …

బెంగాల్‌ హింసపై నోరు మెదపని మమత

పంచాయితీ ఎన్నికల్లో పరిహాసమైన ప్రజాస్వామ్యం కోల్‌కతా,మే23(జ‌నం సాక్షి): పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో..మమత పాలన ఎలా ఉందో ఇటీవలి పంచాయితీ ఎన్నికల హింసను పరిశీలిస్తే …

కర్నాటక సిఎంగా నేడు కుమారస్వామి ప్రమాణం

హాజరు కానున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విధానసౌధ ద్వారం వద్దే ప్రమాణ ఏర్పాట్లు బెంగళూరు,మే23(జ‌నం సాక్షి ): కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది.కర్ణాటక రాష్ట్ర 24వ …

పగటి కలలపై నిషేధం లేదు: జవదేకర్‌

న్యూఢిల్లీ,మే22(జ‌నం సాక్షి ): ప్రధాని పదవి చేపట్టడానికి తాను సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. పగటి కలలు కనడంపై …

దేశంలో కల్లోల రాజకీయం నెలకొంది

– దేశంకోసం ప్రార్థించండి – కైస్త్రవ మతబోధకులనుద్దేశించి లేఖ రాసిన ఢిల్లీ ఆర్చ్‌ బిషప్‌ – ఆర్చ్‌బిషప్‌ లేఖపై.. రాజకీయ దుమారం! – తప్పుపట్టిన బీజేపీ న్యూఢిల్లీ, …