వార్తలు

తిరుమలలో సందడి చేసిన హీరో మహేశ్ బాబు కుటుంబ సభ్యులు

తిరుమల కొండకు కాలినడకనవెళ్లి  స్వామి వారినిదర్శించుకున్నమహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని …

భారత్‌కు అమెరికా స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

78వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌జ‌ల‌కు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. భార‌త్‌-అమెరికా మ‌ధ్య   బంధం ఉంద‌న్నారు. భార‌త ప్ర‌జ‌ల సంప‌న్న‌మైన, …

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం: సీఎం చంద్రబాబు

భారతదేశం.. ప్రపంచానికే ఆదర్శం  ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో …

ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..

భార‌త ప్ర‌స్థానం ప్ర‌పంచానికే స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై …

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వలేం: సుప్రీంకోర్టు

మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ సీఎం పిటిషన్‌పై సీబీఐకి …

వైద్యురాలిపై హత్యాచారం దారుణమన్న సీతక్క

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ మీద హత్యాచార ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క స్పందించారు. ఇది చాలా దారుణమైన విషయమన్నారు. మహిళల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. …

వైకాపా మూకలు పద్దతి మార్చుకోవాలి

హత్యలతో టిడిపిని బెదరించలేరు శ్రీనివాసులు హత్యపై ఘాటుగా స్పందించిన లోకేశ్‌ అమరావతి,ఆగస్ట్‌14 (జనం సాక్షి) కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో తెదేపా నేత, మాజీ మాజీ …

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య

కళ్లల్లో కారం చల్లి హతమార్చిన దుండగులు కర్నూలు,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  జిల్లాలో తెదేపా నేత దారుణహత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా …

నాగోలు మెట్రోలో పార్కింగ్‌ దందా

పెయిడ్‌ పార్కింగ్‌పై మండిపడ్డ వాహనదారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి)  మెట్రో స్టేషన్ల వద్ద కొన్ని చోట్ల ఉన్న ఉచిత వాహనాల పార్కింగ్‌ ను ఉన్నట్టుండి పెయిడ్‌ చేయడం …

దత్తత పేరుతో మనవడిని అమ్మేసిన నాయనమ్మ

తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఖమ్మం,ఆగస్ట్‌14 (జనం సాక్షి) మనవడు, మనవరాల్లు అంటే అందరికీ మక్కువ ఎక్కువ. వారిని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ …