వార్తలు

 సర్కారు బడుల దశ,దిశ మారుస్తాం

` రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం ` త్వరలోనే విద్యాకమిషన్‌ ` ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేయం ` రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ ` మెగా డీఎస్సీతో …

నీట్‌ అవకతవకలపై మాట్లాడరేం..!

` ఒకే పరీక్షా కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు ప్రథమ స్థానామా..? ` ఈ అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతాం ` విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ` …

రాష్ట్రం నుంచి ఇద్దరికి పదవులు

` కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్‌రెడ్డి,బండి సంజయ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):రాష్ట్రం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. మొదట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి …

ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాధ్యతలపై దృష్టి సారించాలి

` దేశ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలి ` తేనీటి విందులో మంత్రులకు మోదీ దిశానిర్దేశం దిల్లీ(జనంసాక్షి):ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి …

కొలువుదీరిన మోదీ సర్కారు

` వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం ` నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసిన భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ` 72 మందితో మంత్రివర్గం …

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. న‌మ్మ‌క‌మే దానికి పునాది: ప్ర‌ధాని మోదీ

ఎన్డీఏ బంధం విడ‌దీయ‌రానిది.. దానికి న‌మ్మ‌క‌మే పునాది అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఎన్డీఏ నేత‌గా త‌న‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం అదృష్ట‌వంతుడిగా భావిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు. …

9నప్ర‌ధాని మోదీ ప్ర‌మాణ స్వీకారం

మూడ‌వ సారి ప్ర‌ధానిగా మోదీ ఆదివారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ కూట‌మి మీటింగ్ జ‌రిగింది. ఆ స‌మావేశానికి వ‌చ్చిన …

జనంసాక్షి సర్వే ఎట్లుంది..?

హైదరాబాద్‌ : ‘‘అవునూ.. జనంసాక్షి సర్వే ఎట్లుంది..? ఎవరికి మెజారిటీ ఇస్తుంది..? ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తుండ్రు..? ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతుండ్రు..? సర్వేలో ఇంకేం విషయాలు తెలిశాయి? …

త‌న కొడుకును చంద్రబాబుకు ప‌రిచయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయ‌గా.. ఏకంగా …

మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం

మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్‌ అభ్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ …