ఎన్నికల నిర్వహణపై పిటిషన్ 18కి వాయిదా
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్ని పిటిషనపై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.
హైదరాబాద్: మంత్రి తోట నరసింహం నివాసంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. సంక్షేమ కార్యక్రమాలు, నామినేట్డ్ పదవులు, పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై మంత్రుల కమిటీ చర్చిస్తున్నట్లు తెలిసింది.