వార్తలు
ఓటర్లను ప్రభావితం చేస్తూన్న సూక్ష్మపరిశీలకుల అరెస్ట్
ప్రకాశం: ఒంగోలు లోని 60వ పోలింగ్ కేంద్రంలో ఇద్దరు సూక్ష్మ పరిశీలకులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపనపై వారిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారిచేసారు.
రాజంపేటలో డబ్బులు పంచుతున్న వైకాపా నేతల అరేస్ట్
కడప: రాజంపేటలో ఓటర్లు డబ్బులు పంచుతున్న వైకాపా నేతలు జానకి రామయ్య, సుబ్బారెడ్డి పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
పరకాలలో తోలి మూడుగంటల్లో 10శాతం మాత్రమే
వరంగల్: వరంగల్ జిల్లా పరకాలలో 10.56శాతం మాత్రమే నమోదయింది. తిరుపతి22శాతం పాయకరావుపూటలో 23శాతం, నరసన్నపేటలో 28.6 శాలం పోలింగ్ నమోదయింది.
తాజావార్తలు
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- తెలంగాణకు మరో మరో 4 మెడికల్ కాలేజీలు
- స్వదేశీ చిప్ తయారీ మా కల
- మరిన్ని వార్తలు