వార్తలు
ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం
ప్రకాశం: చినగంజాం మండలంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం. విద్యుదాఘాతంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సత్యవతి మృతి చెందింది.
గోదాములో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్: తారబండలోని గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాము నుంచి మంటలు అతి వేఘంగా వస్తున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
పాల్వంచ కేటీపీఎన్లో సాంకేతిక లోపం
ఖమ్మం:పాల్వంచ కేటీపీఎస్ 7,8 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతారాయం ఏర్పడింది.వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
తాజావార్తలు
- లిక్కర్ లారీ బోల్తా
- యూరియా కోసం రైతుల తిప్పలు
- కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి
- అమెరికా అండతో రెచ్చిపోతున్న పాక్
- కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?
- ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ
- కాగ్ నివేదికతో రేవంత్ ప్రభుత్వం అసమర్థత బయటపడింది
- ‘మేక్ ఇన్ ఇండియా’తోనే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం నెరవేరింది
- భారత్ అభివృద్ధిపై ట్రంప్ అక్కసు
- పోస్టల్ సేవల్లో సర్వర్ ప్రాబ్లమ్స్
- మరిన్ని వార్తలు