వార్తలు

శ్రీకాకుళం సంఘటన పై ప్రభుత్వమే భాధ్యత వహించాలి

హైదరాబాద్‌ : కుల వివక్షను రూపుమాపడంలో ప్రభుత్వం విఫలమైందనరడానికి శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు …

రాష్ట్రనికి నైరుతి ఋతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశించాయి. ఇవి రాయల సీమను తాకాయని 48 గంటల్లో రాష్ట్రంలో పూర్తిగా విస్తరించానున్నాయని వాతావణశాఖ అధికారులు తెలిపారు.

అవనిగడ్డ వద్ద బస్సు బోల్తా

విజయవాడ: విజయవాడ నుండి హంసలదీవికి విహారయాత్రకు వెళ్తుండగా అవనిగడ్డ వద్ద స్కూల్‌ బస్సు బోల్తాపడింది. ఇందులో ఉపాధ్యాయుడు మృతి చెందినాడు ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయినాయి ఒకరి …

ప్రముఖ గజల్‌ గాయకుడు మృతి

పాకిస్థాన్‌: పాకిస్థాన్‌లో ప్రముఖ గజల్‌ గాయకుడు మోహిది హాసన్‌ నారోగ్యంతో కరాచిలో చికిత్స పోందుతూ ఆయన ఈ రోజు కన్ను మూసాడు. ఈయన 1927లో రాజస్థాన్‌లో ఈయన …

నిజమాబాద్‌పట్నంలో 144 సెక్షన్‌

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో ఈ రోజు ఉదయం పైరసీ సిగ్నల్స్‌ కేసులో పీసీసీ కార్యదర్శి నరాల రత్నకర్‌ను ఆయన తమ్ముడు సుధాకర్‌ అనుచరులు విలాన్‌రెడ్డి అబ్దుల్‌కరీంను అరెస్ట్‌ చేశారు. …

రాష్ట్రపతి అభ్యర్థుల బరిలో కొత్త పేర్లు

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ వెలువడిన నేపధ్యంలో ఈ పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని కొందరు భావిస్తే మరో పక్క …

దళ కమాండర్‌ను నరికి చంపిన దుండగులు

ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్‌ మాజి దలకమాండర్‌ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.

మరి కాసేపట్లో విశాఖకు సిఎం

శ్రీకాకుళం: భూవివాధం కారణంవలన నిన్ను ఇరువర్గాలకు మధ్య తీవ్ర గర్షన జరిగినది ఇరు పక్షలమధ్య వివాదం తార స్థాయికి చేరి బాంబు విసినారు ఈ దాడిలో నలుగురు …

మైనారిటీ ఉప కోటా పై స్టే అభ్యర్ధనను తోసి పుచ్చిన సుప్రీం

ఢిల్లీ : మైనారిటీల ఉప కోటా పై కేంద్ర ప్రభుత్వ స్టే అభ్యర్థనను సుప్రీ కోర్టు తోసి పుచ్చింది. మైనారిటీ లకు ఉప కోట పై ఆంధ్ర …

అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.