వార్తలు

బహిరంగ సభ

హైదరాబాద్‌: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్‌,కిరణ్‌ బేడి హాజరుకానున్నారు.

చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా.. హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు …

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల …

రాష్ట్రపతి ఎన్నికకు నోటిపికేషన్‌

ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు ఈ రోజు సాయంత్రం ఉన్నికల కమీషన్‌ నోటిఫికేసన్‌ వెలువడే అవాకాశం ఉంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి ఎవరన్నది ఇంకా కరారు కాలేదు.

నియోజకవర్గల వారిగా పోలింగ్‌ శాతం

ఈ రోజు మధ్యహ్నం 3గంటల వరకు నమోదయిన పోలింగ్‌ శాతం వివరములు పరకాల 71శాతం నెల్లూరు లోక్‌సభ స్థానంలో 58శాతం పోలింగ్‌ నమోదు పాయకరావుపేట-64,  రాజంపేట-66, ఒంగోలు-62, …

నాటుబాంబుల దాడిలో నలుగురు మృతి

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపురంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన జరిగిన ఘర్షణ, నాటుబాంబుల దాడిలో నలుగురు వ్యక్తులు మరణించారు. పి.సుందర్‌రావు, ఎన్‌.వెంకట్రావు …

మెదక్‌ జిల్లాలో రోడ్డుప్రమాదం

మెదక్‌; మెదక్‌ జిల్లా కొహిర్‌ మండలం దిగ్వాల్‌ గ్రామ సమీపంలో 65వ నంబర్‌ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వ్వక్తి దుర్మరణం చెందగా… …

పారిశ్రామిక వృద్ధిరేటు నిరాశాజనం : ప్రణబ్‌

న్యూఢిల్లీ : పారిశ్రామిక వృద్ధిరేటు 0.1శాతానికి పడిపోవడంపట్ల కేంద్రమంత్రి ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యావశ్యక ప్రోత్సాహకాలు అందజేయాల్సిన అవసరం …

నిమ్మగడ్డ రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, ఐఏఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డిల జ్యుడీషియల్‌ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 21 వరకు …

ఊరుగొండలో ఓటర్లలపై పోలీసుల లాఠీచార్జి

పరకాల, జూన్‌ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో …