Main

17 లోక్‌సభ నియోజకవర్గాల్లో  ఓట్ల లెక్కింపు

18 జిల్లాల్లో 35 కేంద్రాల ఏర్పాటు ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం హైదరాబాద్‌,మే22(జ‌నంసాక్షి): తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం …

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు.. చాలాసార్లు తప్పాయి 

– తెలంగాణలో మూడు స్థానాల్లో గెలుస్తాం – హాజీపూర్‌ బాధితులతో కేటీఆర్‌ ఇప్పటికైనా నేరుగా మాట్లాడాలి.. -కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : కేంద్రంలో …

ప్రయాస లేకుండా అవతరణ ఉత్సవాలు 

మంచి నిర్ణయానికి శ్రీకారం అంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు సర్వత్రా కెసిఆర్‌పై  ప్రశంసల జల్లు హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలుగకుండా, మరింత …

శంకర్‌మఠంలో ఇంటి దొంగలు

18లక్షల విలువైన నగలుచోరీ హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న నగరంలోని నల్లకుంట శంకరమఠంలో నగలు మాయమయ్యాయి. రూ.18 లక్షల విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. భక్తుల …

ఉద్యాన పంటలకు ప్రోత్సాహం

కూరగాయల సాగుతో మేలైన లాభాలు సబ్సిడీపై ఎరువులు, పరికారల పంపిణీ మేడ్చల్‌,మే18(జ‌నంసాక్షి): మేడ్చల్‌ జిల్లా హైదరాబాద్‌ నగరంలో భాగంగా విస్తరించి ఉండటంతో సాధారణంగా ఉద్యానవన పంటలకు నగర …

కొత్త బస్సులపై ప్రయాణికుల మక్కువ

ఎసి బస్సులకే ప్రాధాన్యం హైదరాబాద్‌,మే11(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ప్రగతిపై దృష్టి సారించడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కొత్త బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో ప్రయాణికులు కూడా …

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన లక్ష్మణ్‌

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నిమ్స్‌ నుంచి శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలపై ఏప్రిల్‌ 29 వ తేదీన బిజెపి రాష్ట్ర …

జూనియర్‌ కాలేజీల్లో అధ్యాపకుల కొరత

కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో నెట్టుకొస్తున్న వైనం హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి):  అనేక  ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఇప్పటికీ కాంట్రాక్ట్‌ లెక్చరర్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కో జూనియర్‌ కళాశాలలో పది మంది అధ్యాపకులు …

శిక్షణ పోలీసుల్లో అనేకులు ఉన్నత విద్యావంతులే

హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): ఇటీవల పోలీస్‌ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పొందుతున్న వారిలో అనేకులు ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. వీరిలో ఎంబీఏ, బీటెక్‌, బీఈడీ, ఫార్మసీ, డిగ్రీ వంటి …

ఇంటర్‌ ఫలితాల గందరగోళంపై సిఎం స్పందించాలి

తక్షణం అధికారులను సస్పెండ్‌ చేయాలి మంత్రి తోణం రాజీనామా చేయాలి సిఎం కెసిఆర్‌కు రాజకీయాలు తప్ప ప్రజలు పట్టడం లేదు సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాసిన …