Main

నీరుగారుతున్న విద్యార్థి ఉద్యమాలు

సమస్యలపై పోరాటం చేయలేని నిస్సహాయ స్థితిలో సంఘాలు రాజకీ పార్టీలు కూడా ఇందుకు కారణమే అణచివేతకు పాల్పడుతున్న అధికార పార్టీలు హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): విద్యావిధానంలో మార్పుల ఫలితంగా విద్యార్థి …

ఇంటర్‌ బోర్డు తప్పిదాలపై సర్కార్‌ నిర్లిప్తత

అవినీతి అధికారు కారణంగా విద్యార్థుల బలి సవిూక్షలతో సరిపుచ్చిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ విద్యా భ్రష్టు పట్టింది. తాజాగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలకు …

బయటపడుతున్న..  ఇంటర్‌ బోర్డు నిర్వాహకం

– బోర్డు తప్పిదాలతో ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు – 500మంది విద్యార్థులకు లభించని ప్రాక్టికల్‌ మార్కులు – ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన …

విద్యార్థులకు శాపంగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలు

మండిపడ్డ తల్లిదండ్రులు..బోర్డు ముందు ఆందోళన హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఇంటర్‌బోర్డు ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. పేపర్లు దిద్దకుండా ఇష్టానుసారంగా మార్కులు వేశారంటూ ఆరోపించారు. అర్హత లేనివాళ్లతో పేపర్లు …

టీవీ,ఫోన్లకు దూరంగా ఉండండి

అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు: వెంకయ్య హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఫోన్లు, టీవీలకు అంటుకుపోయే సంస్కృతికి దూరంగా ఉండాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హితవు పలికారు. శారీరక శ్రమ మన జీవన …

ఉచిత విద్యుత్‌ పథకం దుర్వినియోగం

చాటుమాటున ఇటుక బట్టీల నిర్వాహణ దాడులు చేస్తే  బయటపడతాయంటున్న ప్రజలు హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): 24 గంటల ఉచిత విద్యుత్‌ కొందరికి వరంగా మారింది. ముఖ్యంగా రైతుల పొలాలను కౌలుకు …

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే …

అవతలి వారి బలహీనతే కెసిఆర్‌ బలం

గులాబీ నేతకు పెరగుతున్న ఆదరణ అందరి చూపూ గులిబీదళం వైపే హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో కొత్త పాలన ప్రారంభమయ్యాక జిల్లాల్లో గతంలో ఉన్న నాయకత్వ …

రేపటి నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తాం: ఉపేందర్

హైదరాబాద్‌: శనివారం నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తామని వీఆర్వోల సంఘం అధ్యక్షుడు ఉపేందర్ తెలిపారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం సమావేశమైంది. అనంతరం ఉపేందర్ మీడియాతో …

నగరంలో ఎటిఎంల వెక్కిరింపు

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  వరుస …