Main

కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు. ప్రాథమిక …

కలెక్టర్ గారు..దండం పెడతాం

తుంగతుర్తి జులై 26 (జనం సాక్షి) మా స్కూలుకు పంతులును ఇవ్వరా వేడుకుంటున్న విద్యార్థులుకలెక్టర్ గారు మీకు దండం పెడతాం… మాది అసలే మారుమూల తండా మా …

అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. అస్సాంలో తెలంగాణకు …

ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం

సిరిసిల్ల. జులై 25. (జనంసాక్షి). పట్టణ పట్టణ బంద్ విజయవంతం. నాలుగో చేరిన దీక్షలు. సంఘీభావం తెలిపిన సిపిఐ, సిపిఎం నాయకులు చాడ, స్కైలాబ్ బాబు.ఉపాధి కల్పించాలని …

33 రకాల వరి పంటలకు బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించాం

తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప …

అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు …

తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు చాలా ఎక్కువ

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో …

రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ …

మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ …

ఈ నెల 31 వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణ‌యించారు. 25వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు …