Main
అకాల వర్షంతో భారీ పంట నష్టం
` వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలు, పండ్ల తోటలు ` తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు హైదరాబాద్(జనంసాక్షి):ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరాళ్ల సైజులో వడగండ్లు పడి వరి పంటలు, తోటలు దెబ్బతిన్నాయి. … వివరాలు
(టీఎస్పీఎస్సీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)
హైదరాబాద్(జనంసాక్షి): ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, … వివరాలు
దోషులను వదిలిపెట్టం
` ఎంతటివారినైనా శిక్షిస్తాం:మంత్రి కేటీఆర్ ` పటిష్టంగా తెలంగాణపబ్లిక్ సర్వీస్ కమిషన్ ` ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు ` పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ పటిష్టంగానే ఉంది ` అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు ` త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం ` విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం … వివరాలు
అభివృద్ధికి సూచిక..
` హైదరాబాద్లో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ` బెంగుళూరు,కోల్కతాను దాటి ముందంజలో నగరం హైదరాబాద్(జనంసాక్షి):విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్లో మౌలిక సదుపాయాల అవసరాలు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. కంపెనీల రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తుండటంతో నగరం … వివరాలు
నాడు ఎర్రబస్సులు..నేడు ఎలక్ట్రిక్ బస్సులు
` హైదరాబాద్ నగరమంతా ఇక ఎలక్ట్రిక్ బస్సులే.. ` డీజిల్ బస్సులకు టీఎస్ఆర్టీసీ స్వస్తి ` త్వరలో నగర రోడ్లపై తిరగనున్న 860 ఎలక్ట్రిక్ బస్సులు ` మరో 300 బస్సులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ` డీజిల్ బస్సులతో పోలీస్తే ఎలక్ట్రిక్ బస్సులతో భారీగా తగ్గునున్న ఖర్చులు ` నగరంలోని అన్ని డిపోల్లో ఛార్జింగ్ … వివరాలు
దమ్ముంటే అదానీ స్కాంపై మాట్లాడండి
` జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడుదురుగానీ.. ` మీ గురువును కాపాడుకునేందుకు చాలా ఆతృత కనబరుస్తున్నారు. ` బీజేపీ నేతలపై మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీపై మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అదానీ కుంభకోణం, హిండెన్బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదుగానీ, … వివరాలు
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభం
మల్దకల్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని,తెలంగాణ రాష్ట్ర … వివరాలు
జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవా సంఘం కొడంగల్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కొడంగల్ … వివరాలు
సీతారాంపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
బిచ్కుంద ఫిబ్రవరి14 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల సీతారాంపల్లి గ్రామంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మీ చెక్కులను మాజీ జడ్పీటీసీ సంధి సాయిరాం అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, … వివరాలు
సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఫిబ్రవరి 11 న జరిగే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి : హస్తినాపురం డివిజన్ బా రాస అధ్యక్షులు అందోజు సత్యం చారి
ఎల్బీనగర్ (జనం సాక్షి ) ఫిబ్రవరి 11 న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వెనుక ఉన్న గ్రౌండ్ నందు జరిగే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని హస్తినాపురం డివిజన్ బా రాస అధ్యక్షులు అందజే సత్యం చారి పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా అందోజు సత్యం చారి మాట్లాడుతూ … వివరాలు