Main

75 మంది విద్యార్ధులకు తప్పిన ముప్పు వికారాబాద్ : బార్వాద్ – మోత్కుపల్లి నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు మదనపల్లి సమీపంలోని అదుపుతప్పి రోడ్డు పక్కన …

ఎమ్మెల్యే సుధీరన్న.. గట్లెట్లబొయ్యిండు

హైదరాబాద్ (జనంసాక్షి) బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఓ ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్ వనస్థలిపురంలో …

తెలంగాణలో మరో కొత్త మండలం.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో సోనాలా మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. పది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ …

హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె. మురళీధరన్

హైదరాబాద్ చేరుకున్న స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఎంపీ కె. మురళీధరన్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం 11 …

రాష్ట్రంలో రాగల మూడురోజులు భారీ వానలు..

రాగల మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ అలెర్ట్‌ను …

కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పచ్చి బూటకం : మంత్రి కొప్పుల ఫైర్‌

హైదరాబాద్‌ : ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ …

మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రిగా ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించిన మంత్రి ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డిని ఈ రోజు సెక్ర‌టేరియ‌ట్‌లో క‌లిసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర‌ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ …

కాంగ్రెస్‌ పార్టీ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు; మంత్రి తలసాని

హైదరాబాద్‌  (జనం సాక్షి):  కాంగ్రెస్  పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని …

బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను : రాజా సింగ్

 హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్‌ నేత రాజా సింగ్ సెక్యులర్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని …

కాలేజీల్లో ర్యాగింగ్‌ నివారణకు ఏం చర్యలు : హైకోర్టు

వైద్య విద్యార్థిని ప్రీతి మృతి  ఘటనపై  వివరణ కోరిన  హైకోర్టు హైదరాబాద్‌  (జనం సాక్షి):   వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి మృతికి …